# Tags

జిల్లాలో పటిష్టంగా టీబీ నియంత్రణ కార్యాచరణ అమలు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా), రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన […]

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో జరిగిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఎన్నికలలో వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులు గా మోతుకూరు రామేశ్వరశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైద్య ప్రభాకర శర్మ మరియు కోశాధికారిగా సముద్రాల విజయసారధి లు […]

చిగురుమామిడి రైతు సంఘం మండల అధ్యక్షుడిగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి..

చిగురుమామిడి: M. Kanakaiah కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల మహాసభను శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతు సంఘం నాయకులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రైతు సంఘం మండల అధ్యక్షులుగా మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి,మండల కార్యదర్శిగా గోలి బాపిరెడ్డితోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ… […]

Today’s TGERC Public hearing on TGSPDCL ARR for 2025-26 financial year@Vidhyuth Niyantran Bhavan,Hyderabad, Chaired by Hon’ble Dr.Justice Devaraju Nagarjun Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities […]

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు

వికసితభారత్ యువపార్లమెంట్-2025 జిల్లా స్థాయి పోటీల ముగింపు – ఉత్సాహంగా పాల్గొన్న యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసితభారత్ యువ పార్లమెంట్ 2025 కార్యక్రమమును దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగిత్యాల జిల్లాను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు . ఈ జిల్లా పరిధిలో నిజామాబాద్ జిల్లా మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలను చేర్చారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో 18 నుండి 25 సంవత్సరముల […]

తహసిల్దార్ సుజాతకు స్వాగతం చెప్పిన తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి…

( తెలంగాణ రిపోర్టర్): Sampath Panja రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు వేములవాడ రూరల్ నుండి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన డి సుజాతను తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధి పంజ సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తహసిల్దార్ తో కాసేపు ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల మండలంలో వివిధ మండల కార్యాలయంలో విధులు నిర్వహించి, వేములవాడ రూరల్ కార్యాలయంలో కొంతకాలం పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చినట్లు సుజాత తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ […]

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి : జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath panja ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్లో విధులు హెడ్ కానిస్టేబుల్ గా నిర్వహిస్తున్నా బి.శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందినసందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే… ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో […]

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

రాయికల్ : S. Shyamsunder మున్సిపల్ పరిధిలో గల 2, 8 అంగన్వాడీ కేంద్రాలలో ప్రీస్కూల్ పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలని కచ్చితంగా అంగన్వాడి సెంటర్ కే పంపాలని వారి మెదడుపై ఒత్తిడి పడకుండా సులువుగా అక్షరాలు నేర్చుకోవడం, అంకెలు నేర్చుకోవడం బొమ్మలతో అక్షరాలను గుర్తుపట్టడం పదాలను పలకడం సులువుగా నేర్పడం జరుగుతుందన్నారు . పిల్లలకి ఒత్తిడితో చదువు నేర్పినచో వారి […]

ఘనంగా జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ప్రముఖ జర్నలిస్టు దాసరి రవీందర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం తాజా మాజీ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ…రాయికల్ మండలం నుండి మొట్ట మొదట సారిగా వెండి తెరపై వార్తల వ్యాఖ్యాత గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన తెలంగాణా ఆవిర్భావ అభివృద్ధి సమయంలో […]

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా… ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీఅశోక్ కుమార్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు […]