మంచిర్యాలలో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్ లో భారీ మోసం : ఏసీపీ ప్రకాష్
మంచిర్యాల మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తో కలిసి బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. మంచిర్యాల 09-01-2025 రోజున ఏం ఎస్ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హోసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్ నందు 1,39,90,000/- (ఒక కోటి ముప్పైతొమ్మిది లక్షల, తొంబై వేల రూపాయలు ) మోసం జరిగినదన్న పిర్యాదు మేరకు ఇన్స్ పెక్టర్ ఎస్.ప్రమోద్ రావు కేసు నమోదు చేశారు. […]



