# Tags

తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి తీరుతో ఆ శాఖ పరువు అడవిపాలు!

మంథని : (గుజ్జటి శ్రీనివాస్) అపార మైన ఖనిజ సంపదకు , అత్యంత విలువైన వృక్ష జాతులకు, అపురూప మైన జీవ రాసులకు నెలవులు ఆ అడవులు. అలాంటి అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేకంగా అటవీ శాఖ, అందులో క్షేత్ర స్థాయి నుంచి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఆ శాఖలో వృత్తి పట్ల నిబద్దత, విధుల్లో అంకిత భావం కలిగిన అధికారులు సిబ్బంది ఎందరెందరో…. కానీ.. తులసి వనంలో గంజాయి మొక్కల్లా ఉన్న కొందరి […]

అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్  విస్తృత తనిఖీలు

జగిత్యాల -జిల్లాలోని దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ ల పరిశీలన, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్  ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా లోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి  గ్రామాల శివారులోని గోదావరి నది ఇసుక రీచ్ వాగులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ […]

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ (T-Hub), బ్రెజిల్‌లోని గోయస్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హబ్‌ గోయస్ (HUB GOIAS)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసీసీలో హబ్ గోయస్ (HUB GOIAS) ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం T-Hub పౌండేషన్ సీఈవో సుజిత్ జాగిర్దార్, బ్రెజిల్ దేశ గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ […]

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని నాయకుల ప్రచారం

మంథని మండలం : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని మండల పరిధిలోని సూర్యయ్యపల్లె గ్రామంలోని మేరీ మీడియట్రిక్స్ హైస్కూల్ మరియు అలోక్ పబ్లిక్ హైస్కూల్ లలో…. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంథని నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఐత ప్రకాష్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ మెంబెర్ శేశిభూషణ్ కాచే తదితర కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు సూచించిన విధంగా […]

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం  

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను  ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సోమవారం నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఎన్నికల సంఘం (ఈసీ) సభ్యుల నియామకంపై కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ ఆయనే. గత  2024 సంవత్సరం , మార్చి 15న  న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కేంద్రం నియమించింది. న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ […]

మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి, నివాళులు

న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు దారుణ హత్యకు గురై నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున దోషులను శిక్షించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున మంథని బార్ అసోసియేషన్ అద్యక్షులు KVLN హరి బాబు ఆవేదన వక్తం చేశారు. మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాద దంపతుల వర్దంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర […]

రాయికల్ లో ఘనంగా మాజీ సి ఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.యస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు సోమవారం రాయికల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .స్థానిక హనుమన్ దేవాలయంలో పూజలు నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సివిల్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల మరియు […]

తంగళ్లపల్లి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్లపల్లి (సిరిసిల్ల): నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి రోజూ కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వంటగదిలోనీ బియ్యం, కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ పరిశీలించి, స్వయంగా కలెక్టర్ ఆ నీటిని తాగి నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలు […]

ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తెలంగాణ రిపోర్టర్ పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ 

ఎల్లారెడ్డిపేట, (Sampathkumar.Panja) ఎల్లారెడ్డిపేట నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పంజ సంపత్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా పోతుల గాంధీ ,ఉప అధ్యక్షులుగా ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శిగా మారేపు భూశంకర్, కార్యదర్శిగా జనగామ రమేష్, క్యాషియర్ గా  రెడ్డిమల్ల సత్యనారాయణలను ఎన్నుకున్నారు. అలాగే సలహాదారులుగా  చింతకింది  శ్రీనివాస్, బి పేట మనోజ్, బుర్కా రాకేష్, మిరియాలకర్ శ్రీనివాస్, ముద్రకోల కృష్ణ లను ఎన్నుకోవడం జరిగింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

పట్టభద్రుల పరిష్కారానికి కృషి :ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

రాయికల్ : ఎస్. శ్యామసుందర్ పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయికల్ మండలంలోని వీఎస్ గార్డెన్ లో పట్టభద్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని, ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిచ్చారు. మనం చదువుకున్న విజ్ఞులమని, పట్టభద్రుల శ్రేయస్సు కోరుకునే […]