# Tags

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభినందనలు హైదరాబాద్ : భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్, IAS వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్ మరియు అనాలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. Massachusetts Institute of Technology (MIT) కోర్సు లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో చదువుకొని అందులో […]

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రాయికల్ మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక హనుమన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థానిక ప్రభుత్వ హైస్కూల్ యందు పదవ తరగతి విద్యార్ధిని, విద్యారులకు పరీక్షలకు […]

వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో ముందస్తు హోలీ సంబరాలు

రాయికల్ మండలం వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ సుజాత ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు చిన్నపిల్లలు పేరెంట్స్ తో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చిన్నపిల్లలతో హోలీ జరుపుకోవడం ఆనందదాయకమని, ఎల్లప్పుడూ అందరం కలిసిమెలిసి ఉండాలని ఆమె అన్నారు.. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

తైబజార్ రద్దు చేయాలని రాయికల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వినతి

రాయికల్ : S. Shyamsunder పట్టణంలో రోడ్ల ప్రక్కన చిన్నచిన్న వ్యాపారులు కూరగాయలు, పండ్లు వివిధ రకాల వస్తువులను పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండనక, వాననక దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యాపారులు జీవన సాగిస్తున్నారు. తై బజార్ వీరిపై ఇబ్బందుల గురిచేసి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది.  జగిత్యాలలో తైబజార్ను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తై బజార్  తీసేయడం జరిగింది. అదే విధంగా రాయికల్ లో కూడా తై […]

ఇటిక్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు  జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో  స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించారు.  కళ్యాణం అనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం […]

17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల : Sampath P జిల్లా కేంద్రంలోని పోలీస్ బెటాలియన్ కమాండెటో తోట గంగారాం ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తోట గంగారం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. పార్థివ దేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకు వెళుతున్నారు. రాజన్న సిరిసిల్లలో లిఫ్ట్ దిగుతుండగా ఒక్కసారిగా కూలిన లిఫ్ట్ తెలంగాణ సచివాలయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారం మృతి ఎత్తు పైన పడటంతో చాతి […]

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ చతుర్థి తేది|| 19-05-2006 సామవారం నుండి ఫాల్గుణ శుద్ధ దశమి  ఆదివారం వరకు సప్తాహ్నిక దీక్షతో (ఏడు రోజులపాటు) సహస్రాధిక బ్రాహ్మణ గడప కలిగిన పవిత్ర గోదావరి నది తీరమునందు గల అగ్రహారమైన (మంత్రపురి) మంథని గ్రామమునందు గల శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామివారల దేవాలయ ప్రాంగణము నందు […]

యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత, డా.నవీన్ ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం

జగిత్యాల : దరూర్ జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారు డా.మన్విత  డా.నవీన్ పొలవరపు, ఆద్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, IMA జగిత్యాల శాఖ అధ్యక్షులు డా.హేమంత్, డా.నవీన్, డా.మన్విత, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్, న్యాయవాది కే. దామోదర్ రావు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, వైద్య సిబ్బంది,తదితరులు […]

10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారం యంత్రాంగం పూర్తి చేసింది. 10-03-2025 సోమవారం రోజున పాల్గుణ శుద్ధ ఏకాదశిన స్వామి వారల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారం వైదిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. 11-03-2025 మంగళవారం రోజున గోధూళి సుముహూర్తమున […]

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్సై సుధీర్ రావు

రాయికల్: S. Shyamsunder విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే చదువులో రాణించవచ్చు అని రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. పట్టణంలోని విస్డం హై స్కూల్ నూతన భవనంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం జగిత్యాల వారిచే ఏర్పాటుచేసిన సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు,సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, ఆధునిక చట్టాలపై అవగాహన అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ గా […]