# Tags

దుకాణాలు, హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు

రాయికల్‌ : ఎస్. శ్యామ్ సుందర్ రాయికల్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది బుధవారం పలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారస్థులకు జరిమానాలు విధించడంతో పాటు, సరఫరా చేస్తున్న వాహనంలో ఉన్న ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.అదనంగా, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ డి. సురేష్, జవాన్ వినయ్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas […]

మహిళా సాధికారతపై అవగాహన కలిగి ఉండాలి

రాయికల్ : S.శ్యామసుందర్ మహిళలు మహిళా సాధికారత,మిషన్ శక్తి స్కీం, మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలు అందించే సేవలపై అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తబస్సమ్, మహిళా సాధికారత కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకొని “బేటి బచావో… బేటి పడావో పథకం” గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసి, పిఎన్డీటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ […]

This achievement sets an example for the nation, demonstrating the power of true social justice: Duddilla Sridharbabu, IT Minister for TG

Proud to share that Telangana has achieved a remarkable feat by completing the Socio, Economic, Employment, Education, Political and Caste Census of 3.52 crore population in just 50 days! This historic achievement was made possible by the Department of Planning, led by Deputy CM Bhatti Vikramarka garu, and the tireless efforts of our CM Revanth […]

రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం

ఆర్ సి ఎల్ విజేత ఎస్ టి ఆర్ రైజర్స్ రాయికల్: S. Shyamsunder : జనవరి 19 నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు నిర్వహించిన రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం సాధించింది. రన్నర్ అప్ ఏడిఆర్ వారియర్స్, మూడవ స్థానంలో ఎం ఆర్ సూపర్ కింగ్స్ విజేతలుగా నిలిచారు. విన్నర్స్ కి 30 వేల నగదు ట్రోఫీని ఆక్స్ఫర్డ్ స్కూల్ అధినేత బోగ రవి ప్రసాద్ […]

తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని వినతి

త్వరలో కుల గణన నివేదిక రాబోతున్న సందర్భంగా…రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, జాన్ సెక్రెటరీ కళ్లెం ముత్తు కలిసి…తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న వానరాశి ఉప్పలయ్య కుమార్తె హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆమెకు […]

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్ట బద్ధతపై ప్రస్తావన లేదు:శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు

మంథని : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెటు దేశ ప్రజలను నిరాశ పరిచింది : శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు తెలంగాణ నుండి 8మంది బి.జె.పి ఎం.పి.లను ప్రజలు ఎన్నుకున్నా,రాష్ట్ర ప్రభుత్వ పలు ప్రాజెక్టుల కు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు,బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు.బడ్జెటు ప్రవేశపెట్టిన అనంతరం జాతీయ స్టాక్ మార్కెట్ కుప్ప కూలడం వల్ల మధ్య తరగతి […]

హైదారాబాద్ : గచ్చిబౌలి లో ఓ పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు తెలంగాణ, ఏపీలో 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism […]

వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త!

వైద్యులు అవ్వాలనుకునే వారికి శుభవార్త.. ఐదేళ్లలో 75 వేల సీట్ల పెంపు.. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య సీట్లను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు కేంద్ర బడ్జెట్-2025లో ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి కనీసం 10 వేలు చొప్పున పెంచేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. ఇలా రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ […]

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి alphores నరేందర్ రెడ్డి

హైదరాబాద్ : మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను, మంత్రుల బృందాన్ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు, అందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రులకు నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తప్పక […]

మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ బహుమతి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి

జగిత్యాల : 12 లక్షల ఆదాయంపై పన్ను రద్దు చేసిన మోదీ సర్కార్ –బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 – 26 లో ₹12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ బడ్జెట్ సెషన్ లో ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్. సూక్ష్మ – మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల […]