ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకం
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా సోమవారం నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల సంఘం (ఈసీ) సభ్యుల నియామకంపై కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ ఆయనే. గత 2024 సంవత్సరం , మార్చి 15న న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా కేంద్రం నియమించింది. న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ […]


