పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్
(తెలంగాణ రిపోర్టర్ ):రాజన్న సిరిసిల్ల జిల్లా…. (సంపత్ కుమార్ పంజ) రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సి.సి.ఐ. పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ […]



