# Tags

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు-వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభాప్రాంగణం

ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మధ్యాహ్నం 01.40 గంటల వరకు రాజన్న సిరిసిల్ల (సంపత్ panja): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన బుధవారం ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మొదలై, మధ్యాహ్నం 01.40 గంటల వరకు కొనసాగనుంది.ముందుగా శ్రీ రాజ రాజేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలోని కార్యాలయంలో అభివృద్ది పనులు ఇతర అంశాలపై అధికారులతో చరించనున్నారు.• అక్కడి నుంచి […]

పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన కొండా ఆంజనేయులు గౌడ్ ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు ఇలాగే పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మరియు అమ్మ ఆదర్శ […]

వైవిధ్యమైన కవితల సమాహారం “హృదయ విరులు”-కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు నాళేశ్వరం శంకరం

కరీంనగర్, నవంబర్ 17 భిన్నమైన అంశాలతో, వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ విరులు కవితా సంపుటియని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం అన్నారు.భవానీ సాహిత్య వేదికపై వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా హాజరై వర్ధమాన కవయిత్రి మాంకాలి సుగుణ రచించిన హృదయ విరులు కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]

గ్రూప్ – 3 పరీక్ష కు పటిష్ట బందోబస్తు – జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు

జగిత్యాల జిల్లా…. ఆదివారం, సోమవారం నిర్వహించే గ్రూప్- 3 పరీక్షల సందర్భంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ భీమ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో సిబ్బందికి చేయవలసిన విధులపై ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య గ్రూప్ -3 పరీక్షను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. […]

గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు-34 కేంద్రాలలో 10,656 మంది అభ్యర్థులు:కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల : 34 కేంద్రాలలో 10 వేల 656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు 17న రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3 పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ బి సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు […]

వేములవాడలో ఈనెల 20 వ తేదిన ముఖ్యమంత్రి పర్యటన : ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొన్నం ప్రభాకర్

(తెలంగాణ రిపోర్టర్): వేములవాడ లో ఈ నెల 20 వ తేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌజ్ ,శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని […]

7 లక్షల 39 వేల మంది వినియోగదారులతో రూ.2918.20 కోట్ల వ్యాపారాన్ని అధిగమించాం : బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్

2918. 20 కోట్ల వ్యాపారాన్ని అధిగమించామని బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ వెల్లడించారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని, ది గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ లి., జగిత్యాల ఆవరణలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో, సహకార శాఖ అధికారులతో పాటుగా, ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీలత మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వాహణధికారి వనమాల శ్రీనివాస్ […]

గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ panja) రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలోని అన్ని కేంద్రాల్లో  గ్రూప్ -3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అబ్జర్వర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, చీఫ్ సూపర్ఇండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కు గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, […]

రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే : మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి

రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.. మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి జగిత్యాల జిల్లా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నమ్మిన రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆడువాల జ్యోతి అన్నారు. మంగళవారం జగిత్యాల లో బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.10 సంవత్సరాలు చేసిన పాలనలో తెలంగాణ […]

వాల్మీకి ఆవాసం కృషి అభినందనీయం:జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి

పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం కృషి అభినందనీయం :జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి •జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం వసతి గృహాల పని తీరుపై, స్థితిగతులపై తనిఖీ పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం చేస్తున్నా కృషి అభినందనీయం అని జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా బాలల రక్షణ శాఖ ఆధ్వర్యంలో […]