సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు-వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభాప్రాంగణం
ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మధ్యాహ్నం 01.40 గంటల వరకు రాజన్న సిరిసిల్ల (సంపత్ panja): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 20 వ తేదీన బుధవారం ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మొదలై, మధ్యాహ్నం 01.40 గంటల వరకు కొనసాగనుంది.ముందుగా శ్రీ రాజ రాజేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలోని కార్యాలయంలో అభివృద్ది పనులు ఇతర అంశాలపై అధికారులతో చరించనున్నారు.• అక్కడి నుంచి […]



