# Tags

జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా…. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని,12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు […]

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర సర్వే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి • నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి • సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు ప్రజల అభివృద్ధి , సంక్షేమానికి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు […]

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ

బాలాలయంలో ఆవిష్కరించిన ఆలయ కమిటీ… ఎల్లారెడ్డిపేట :(తెలంగాణ రిపోర్టర్, sampath.p) కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పత్రికను ఆవిష్కరించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. […]

అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి…… (తెలంగాణ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ సంస్తాగత ఎన్నికల సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మాట్లాడుతూ… బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్తగత మార్పుల్లో భాగంగా ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నమని 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయనీ అన్నారు. కావున […]

షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది

కామారెడ్డి:(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని గోసంగి కాలనీలో షాట్ సర్క్యూట్ ఏర్పడి గుడిసె దగ్ధం కావడం జరిగింది. లక్ష్మీ నరసింహులు గోసంగి సంఘ అధ్యక్షుడు వెంటనే స్పందించి, ఇంటిలోఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి కాపాడడం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ప్రభుత్వం వీరికి తగిన ఆర్థిక సాయం అందించాలని సంఘం అధ్యక్షులు, కాలనీ వాసులు కోరారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

జితేందర్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుంది :జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి లాంటి త్యాగశీలి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాలో తనకు అవకాశం రావడం గొప్ప అదృష్టం…. -హీరో రాకేష్…. జగిత్యాల నవంబర్ 5 జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ తర్వాత ప్రతీ ఒక్కరికి అతడి జీవితం స్పూర్తిదాయకంగా మారుతుందని, సమాజానికి ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుందని జితేందర్ రెడ్డి సినిమా నిర్మాత ముదిగంటి రవీందర్ రెడ్డి అన్నారు. జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షోను స్థానిక బాలాజీ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమా […]

ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ

జగిత్యాల : నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ – పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు జగిత్యాల ప్రాంతానికి చెందిన నాటి ఏబివిపి నాయకుడు, ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నేత స్వర్గీయ ముదుగంటి మల్లారెడ్డి కుమారుడు, నాలుగు దశాబ్దాల క్రితం నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన జితేందర్ రెడ్డి తెలుగు సినిమా […]

ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు…. (తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సోమవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళల రక్షణ,ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….విద్యార్థిని విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు […]

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి…

(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా…(sampath panja) వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల […]

వరదవెల్లిలో బోట్ సేవలు అందుబాటులోకి..కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్

వేములవాడ :(తెలంగాణ రిపోర్టర్ ) బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు బోట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బోయినిపల్లి మండలం వరదవెల్లి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి బోట్ సేవలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తోపాటు స్వయంగా బోట్ లో […]