జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా…. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని,12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు […]



