మల్కాపేట రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన అధికారులు
(తెలంగాణ రిపోర్టర్): సంపత్ రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట రిజర్వాయర్ లోకి మధ్య మానేరు నుండి నీటిని అధికారులు మంగళవారం ఒక పంపు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించి మలకపేట రిజర్వాయర్ లోకి నీటిని తెచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగిందని అన్నారు . ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల ప్రజల పక్షాన ప్రభుత్వ విప్ ఆది […]



