# Tags

మల్కాపేట రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన అధికారులు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట రిజర్వాయర్ లోకి మధ్య మానేరు నుండి నీటిని అధికారులు మంగళవారం ఒక పంపు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించి మలకపేట రిజర్వాయర్ లోకి నీటిని తెచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగిందని అన్నారు . ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల ప్రజల పక్షాన ప్రభుత్వ విప్ ఆది […]

రెడ్కో చైర్మన్ కు ట్రెసా శుభాకాంక్షలు…

హైదరాబాద్ లో తెలంగాణ రెడ్కో కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ డా. శరత్ (IAS)గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా జగిత్యాల జిల్లా అధ్యక్షులు md. వకీల్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating […]

జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజాకవి కాళోజి జయంతి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

జగిత్యాల : మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో పాటుగా పలువురు జిల్లా అధికారులు పాల్గొని, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రజాకవి కాళోజీ  సేవలు, తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషి, అయన రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింభించాయని తెలిపారు.  […]

జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు : జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్

 జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్  గ్రామంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యం మరియు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న  రాయితీ సదుపాయాల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్.. లోహియా కంపెనీ […]

ఈ నెల 13న, జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

తేదీ: 13-09-2025 నాడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. రాజీ మార్గం […]

రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలి: సిఎం కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

జగిత్యాల : రాష్ట్రంలో మత్స్య కారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువను నగదు రూపకంగా పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు మంగళవారం ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖను పంపించినట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చేప పిల్లల సేకరణకు, దాదాపు రూ.100 […]

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

(తెలంగాణ రిపోర్టర్):సంపత్ ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు పకడ్బందీగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళా శక్తి కింద తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో తేజశ్రీ గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర […]

చంద్రగ్రహణం వీడియో….

ఆకాశంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే పరికరాలు అవసరం లేకుండానే చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణం మొదలవ్వడం, చంద్రుడు చిక్కుకుపోయినట్లుగా అవ్వడం, బ్లడ్ మూన్గా మారడం, గ్రహణం వీడాక ప్రకాశవంతంగా వెలుగొందిన దృశ్యాలు అందరినీ అబ్బుర పరిచాయి. ప్రస్తుతం Social Media లో అందుకు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. మరి మీరూ గ్రహణం టైమ్ ల్యాప్స్ వీడియో చూసేయండి. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

సైనికుల్లా పని చేశారు శభాష్..కరెంటోళ్ళు కంటి రెప్పవాల్చలే:విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం

సేవలు భేష్ అనిపించుకోవడం అభినందనీయం : జగిత్యాలవిద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం కోరుట్ల : కరెంటోళ్ళు కంటి రెప్పవాల్చలే సేవలు భేష్.. సమన్వయంతో సైనికుల్లా పని చేశారు శభాష్..అని అందరినోటా అనిపించుకొనేలా అంకితభావంతో పని చేయడం అభినందనీయం జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఇ సుదర్శనం అన్నారు. వినాయక నవరాత్రోత్సవాలు ఆరంభం నుండి నిమజ్జనోత్సవం నిర్వహించే వరకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఎక్కడికక్కడ సిబ్బంది విగ్రహాలు తరలింపులో జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైన మరమ్మత్తులు గుర్తించి సకాలంలో పూర్తి చేసి […]

క్షయ వ్యాధి పట్ల అవగాహన సదస్సు…

(తెలంగాణ రిపోర్టర్):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్లారెడ్డిపేట లో క్షయ వ్యాధి అవగాహన పై టి.బి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం,ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డా. సారియా అంజూమ్ ఆధ్వర్యంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ ఎల్లారెడ్డిపేట ఉప ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టి.బి సూపర్వైసర్ మహిపాల్ మాట్లాడుతూ ఇందులో షుగర్, క్యాన్సర్, […]