# Tags

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరంను పర్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, ఆపీ సంస్థల సహకారంతో ఒమేగా మరియు సుశ్రుత క్యాన్సర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. బుధవారం ఉదయం  11-30 నుండి మధ్యాహ్నం 4గంటల వరకు దరూర్ క్యాంపు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య పరీక్షల శిబిరంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ …జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత తో కలిసి ప్రారంభించారు. ఈ […]

కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

…. బాపూజీ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి… ప్రాంతమా, పదవా అంటే.. ప్రాంతానికే ప్రాధాన్యమన్నారు… జాతిపితగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపా…… దశాబ్దాల పోరాటానికి ..నిలువెత్తు నిదర్శనం… తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది బాపూజీ యే….. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు […]

రోటరీ,ఆపి, రెడ్ క్రాస్ లాంటి సంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతో ఉపయోగకరం :ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ప్రభుత్వం పెద్దన్నలా వ్యవహరిస్తుండగా, రోటరీ,ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛందసంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతగానో ఉపయోగపడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శుక్రవారం  ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ప్రారంభించి,పరీక్షల […]

భగవద్గీత పై చర్చ …. అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలుసా!

భగవంతుడు బోధించిన ధర్మబోధ. మరి భగవత్ బోధ అనొచ్చుకదా?భగవద్గీత అని ఎందుకు అన్నారు? బహుశా భగవంతుడైన శ్రీ కృష్ణడు పాట (గీతము = గీత) రూపములో అర్జునుడికి చెప్పినాడు ఏమో? అంటూ చమత్కరించాను. నీకు తెలిసి నట్లు లేదు చెబుతావిను అంటూ తన పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకము చూపుతూ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కాదు. దీన్ని అర్థం తెలుసుకోవాలంటే సాగరమంత లోతైనది, విజ్ఞత ఉంటే అరచేతిలో ఆవ గింజంత. ఈ పుస్తకము […]

మంథనిలో సీబీఐ విచారణ-అడ్వకేట్ దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన బృందం..

మంథని:గుంజపడుగు: వామన్ రావు తండ్రి నుంచి వివరాల సేకరణ అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య […]

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సమీక్ష

జగిత్యాల: ధర్మపురి ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ : రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమ, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునః నిర్మాణం •ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. […]

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన జగిత్యాల టీఎన్జీవోలు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా జాతీయ పతాకవిష్కరణ కు విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను టీఎన్జీవో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టీఎన్జీవో నాయకులు రవిచంద్ర, రవిందర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, మమత, శైలజ, […]

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

మంథని : గుంజపడుగు : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా…కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గుంజపడుగులో స్వాతంత్య్ర సమరయోధుల స్వాతంత్య్ర సాఫల్య స్థూపం వద్ద పూలమాల వేసి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవటం జరిగింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash […]

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్

కోరుట్ల, సెప్టెంబర్ 17: పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా వెళ్తున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు పునరంకితమై పని చేద్దామని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్ అన్నారు. కోరుట్ల పట్టణ సినారే కళాభవన్ “పోషణ్ భీ పడాయి భీ” పై కథలాపూర్, కోరుట్ల పట్టణ,కోరుట్ల మండలానికి చెందిన అంగన్ వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ నిర్వహించారు. మూడవ రోజైన బుధవారం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిగా పాల్గొన్న ఐసీడీఎస్ పీడీ డాక్టర్ […]

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారంముట్టడించారు. కమాన్ పూర్ మండలంలోని పెంచికల్పేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం పుట్ట మధు.. స్వర్గీయ శ్రీపాదరావుపై, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్ట మధు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి […]