# Tags

లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లో.. బయటకు వదిలినటువంటి నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి ,కృష్ణ బేసిన్ లో అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండాల ఉన్నాయనీ తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టు లు ,చెరువులు జలకళ సంతరించుకోవడంతో అటు వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ Sircilla SrinivasSircilla Srinivas […]

4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి స్వతహాగా కంటి వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేషన్లు చేసూకున్న వారికి […]

మాదిగకుంటను అభివృద్ది చేయాలి-ప్రజల ఇబ్బందులను తొలగించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలోని మురికినీరంతా మాదిగ కుంటలోకి చేరి డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమౌతున్న దృష్ట్యా మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని కుంటను అభివృద్ది చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సూచించారు. రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లను మంజూరు చేసారని తెలిపారు. ఈ నిధుల నుండి ప్రజలకు అత్యవసరంగా అవసరమగు పనులు చేపట్టాలని కోరారు. రాయికల్ మాదిగ […]

వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ జగిత్యాల

జగిత్యాల : సర్వైకల్ క్యాన్సర్ నివారణను వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు. జగిత్యాల ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. హెచ్ పి వి వ్యాక్సిన్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ […]

కప్పరావుపేట గ్రామంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన,పరామర్శలు 

ధర్మపురి నియోజకవర్గం కప్పరావుపేట : వెల్గటూర్ మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ్ర రంగారావు అనే నాయకులు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్బంగా శనివారం రోజున నిర్వహించిన వారి పెద్ద కర్మ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.  అనంతరం రాజరాంపల్లి గ్రామానికి చెందిన మ్యకల నరేష్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. […]

ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుంది….

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో గల్ఫ్ కార్మికుల మండల సొసైటీ అధ్యక్షులు ఎండి లాల్ మహమ్మద్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుందని అన్నారు. ఏడు దేశాలలో ఎలాంటి ప్రమాదాలలోనైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమాను అందజేయడం జరుగుతుందన్నారు తెలంగాణలో ఎక్కువగా […]

కక్షిదారులకు రాజీమార్గమే.. రాజమార్గం : పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునిత కుంచాల

మంథని : సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు. శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగాలు లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురికి సంతోష […]

కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ,ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ నర్సయ్య కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలలోని కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య,వట్టిమల్ల […]

ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు  తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది.  ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో  తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో  రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త […]

అంగన్వాడి విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : అంగన్వాడి విద్యతోనే భవిష్యత్తుకు పునాది ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ https://public.app/video/sp_y7oha1eoqy1s0?utm_medium=ios బుధవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 12 లక్షలు,వడ్డెర కాలనీ గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.త్వరలోనే వీరాపూర్ రామాజీపేట రహదారి పూర్తి చేయిస్తానని, […]