ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..మంత్రి పొన్నం ప్రభాకర్
చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..(ముడికే కనకయ్య) : 👉 తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది.. 👉 గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.. 👉 ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. 👉 పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా.. 👉 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి..రాష్ట్ర […]



