# Tags

కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు, 4 దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే: ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : 25 న అభిమానులు,శ్రేయోభిలాషులతో సమావేశం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోయే విషయాన్ని వెల్లడిస్తాను  జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తననివాసం గృహంలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 మాసాల నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి. నలభై సంవత్సరాల బంధం తెగినట్లే! @telanganareporterhttps://youtu.be/HuxGZGeWyy0 మంత్రి శ్రీధర్ బాబుతో నాకు ఉన్న అనుబంధంతో జగిత్యాలకు రావడం […]

కనుమరుగు కానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా : సంగెవేని రవీంద్ర

ముంబాయి : సంగెవేని రవీంద్ర కమాటిపురా..!_ _కడుపు నింపుకోవడానికి_ _కడుపు కింది_ _అవయవమ్మీద_ _పాలకులే రాజముద్ర వేసిన_ _ప్రేమాటిపురా..!_ ఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో కమాటిపురా అంటే ఇప్పటిలాగా ఒక తిట్టుకాదు…ఒక అద్వితీయమైన తెలుగువారి చరిత్ర..! ఎందరో మహానుభావుల అడ్డా..! ముంబై సామాజిక గమనాన్ని మార్చిన ఉద్యమాల నెలవు.. శతాబ్దాల క్రితం కొలాబాలోని చేపల […]

నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోబోతున్న శుభసందర్బంగా శుభాకాంక్షలు.నందిని సిధారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ (2017-2020). మెదక్ జిల్లాలో జన్మించిన ఆయన, తన కవిత్వం మరియు పాటల ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ ఉధృతిని చాటిచెప్పారు. ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. […]

గాంధీ చౌక్ లో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన 

రాయికల్ : (శ్యాంసుందర్.s): గాంధీ చౌక్ ప్రాంతంలో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో రోడ్లు శుభ్రపరచి ప్లాస్టిక్ నివారణ పై అవగాహన  👉 పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ, వైద్య శిభిరం పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం రాయికల్ పట్టణంలో ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్లు శుభ్రపరచి […]

జగిత్యాలలో మూడు రోజులపాటు కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా 

జగిత్యాల : 👉 బుధవారం చివరి రోజు  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 9,10,11 తేదీలలో మూడు రోజులపాటుగా కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కాకతీయ టయోటా వారి కార్ ల మెగా ఎక్స్ఛేంజ్ మేళాను  జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు కాకతీయ టయోటా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మేళా ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మార్చి 11, బుధవారం చివరి రోజు […]

26వ డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఆంజన్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, 26వ డివిజన్లోని స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో ( మెడికల్ క్యాంప్ ) వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈవైద్యశిభిరాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, మెడికల్ క్యాంపు నిర్వాహకులు UPHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలేఖ్య మరియు డాక్టర్లు భరత్ (ఆర్థో), డాక్టర్ […]

శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు

జగిత్యాల : 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు & ఎక్సామ్ ప్యాడ్స్ పంపిణీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల చే సోమవారం “శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో తాటిపల్లి ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు “మోటివేషనల్ తరగతులను” నిర్వహించారు. ఇందులో భాగంగా గోల్ సెట్టింగ్ ఐడియాస్, సక్సెస్ మంత్ర, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎగ్జామ్స్ ప్రిపేరషన్, మోరల్ వాల్యూస్ తదితర అంశాలను చక్కని ఉదాహరణలతో విద్యార్థులకు వివరించి, 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామి వారి […]

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..(ముడికే కనకయ్య) : 👉 తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది.. 👉 గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.. 👉 ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. 👉 పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా.. 👉 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి..రాష్ట్ర […]

ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు

కరీంనగర్ : (ముడికే కనకయ్య) అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు శనివారం భారతీయ జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్ ఆఫీసులో వైభవంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం సెలవు దినం కావడం వలన సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్, మరియు మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్ మహిళా ఉద్యోగినులందరికీ పుష్పాలతో. అభినందనలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ క్లాస్ వన్ ఫెడరేషన్ యూనియన్ ఉద్యోగులు, […]

తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు 👉”ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” 

హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్యర్ శుభాకాంక్షలు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని మర్యాదపూరకంగా కలిసి పుష్పగుచ్చమందించారు. దేవాదాయ శాఖ అంశాలు, రానున్న 2027-పుష్కరాలు, చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై చర్చించారు. తెలంగాణలో ఇకపై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం “ధర్మవాణి” పేరిట దేవాదాయశాఖలో ప్రతి సోమవారం ప్రజావాణి తరహా కార్యక్రమం “ధర్మవాణి” పేరుతో ప్రత్యేక వారాంత గ్రీవెన్స్ […]