# Tags

జగిత్యాలలో మూడు రోజులపాటు కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా 

జగిత్యాల : 👉 బుధవారం చివరి రోజు  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 9,10,11 తేదీలలో మూడు రోజులపాటుగా కాకతీయ టయోటా వారి మెగా ఎక్స్ఛేంజ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కాకతీయ టయోటా వారి కార్ ల మెగా ఎక్స్ఛేంజ్ మేళాను  జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు కాకతీయ టయోటా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ మేళా ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మార్చి 11, బుధవారం చివరి రోజు […]

26వ డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఆంజన్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, 26వ డివిజన్లోని స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో ( మెడికల్ క్యాంప్ ) వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈవైద్యశిభిరాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, మెడికల్ క్యాంపు నిర్వాహకులు UPHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలేఖ్య మరియు డాక్టర్లు భరత్ (ఆర్థో), డాక్టర్ […]

శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు

జగిత్యాల : 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ తరగతులు & ఎక్సామ్ ప్యాడ్స్ పంపిణీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల చే సోమవారం “శ్రీ సత్యసాయి సేవా సమితి,జగిత్యాల” ఆధ్వర్యంలో తాటిపల్లి ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు “మోటివేషనల్ తరగతులను” నిర్వహించారు. ఇందులో భాగంగా గోల్ సెట్టింగ్ ఐడియాస్, సక్సెస్ మంత్ర, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎగ్జామ్స్ ప్రిపేరషన్, మోరల్ వాల్యూస్ తదితర అంశాలను చక్కని ఉదాహరణలతో విద్యార్థులకు వివరించి, 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామి వారి […]

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..(ముడికే కనకయ్య) : 👉 తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది.. 👉 గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.. 👉 ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. 👉 పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా.. 👉 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి..రాష్ట్ర […]

ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు

కరీంనగర్ : (ముడికే కనకయ్య) అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు శనివారం భారతీయ జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్ ఆఫీసులో వైభవంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం సెలవు దినం కావడం వలన సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్, మరియు మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్ మహిళా ఉద్యోగినులందరికీ పుష్పాలతో. అభినందనలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ క్లాస్ వన్ ఫెడరేషన్ యూనియన్ ఉద్యోగులు, […]

తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు 👉”ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” 

హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్యర్ శుభాకాంక్షలు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని మర్యాదపూరకంగా కలిసి పుష్పగుచ్చమందించారు. దేవాదాయ శాఖ అంశాలు, రానున్న 2027-పుష్కరాలు, చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై చర్చించారు. తెలంగాణలో ఇకపై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం “ధర్మవాణి” పేరిట దేవాదాయశాఖలో ప్రతి సోమవారం ప్రజావాణి తరహా కార్యక్రమం “ధర్మవాణి” పేరుతో ప్రత్యేక వారాంత గ్రీవెన్స్ […]

డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి

జగిత్యాల : ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలు వద్దని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో పని చేస్తూ ఈనెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న రాళ్ల బండి సావిత్రి మోహన్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ (సోషల్) సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… హెల్త్ కార్డుల నిర్వహణ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా […]

ఢిల్లీలో ఓసి ల మహా ధర్నా విజయవంతం – ఓసి ఐకాస జాతీయ,రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు

న్యూ ఢిల్లీ : ఓసి ల మహా ధర్నాకు అనూహ్య స్పందన, విజయవంతం చేసిన ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకుల కు ప్రత్యేక కృతజ్ఞతలు : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సంపూర్ణంగా పటిష్ట అమలుకు జాతీయ స్థాయి ఓసి కమిషన్ . ఏర్పాటు చేయాలనీ , రైతుకు గిట్టుబాటు ధరకు రైతు భాగస్వామ్యం ఉండే చట్టం […]

ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, లేదంటే ఉద్యమమే : మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హెల్త్ కార్డును, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం టీయూడబ్ల్యూ […]

ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ఆరుకాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే దశలో పకృతి వైపరీత్యంతో అకాల వర్షం,ఈదురు కాలులతో పంట నష్టపోయిన మొక్కజొన్న,మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షంతో నేలకొరిగిన మొక్కజొన్న, మామిడి పంటలను రాయికల్ మండలంలోని రామజిపేట్ గ్రామంలో మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్,వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి […]