# Tags

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..(ముడికే కనకయ్య) : 👉 తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది.. 👉 గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.. 👉 ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.. 👉 పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా.. 👉 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి..రాష్ట్ర […]

ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు

కరీంనగర్ : (ముడికే కనకయ్య) అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు శనివారం భారతీయ జీవిత బీమా సంస్థ కరీంనగర్ డివిజన్ ఆఫీసులో వైభవంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం సెలవు దినం కావడం వలన సీనియర్ డివిజనల్ మేనేజర్ శివ నాగ ప్రసాద్, మరియు మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్ మహిళా ఉద్యోగినులందరికీ పుష్పాలతో. అభినందనలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా భారతీయ జీవిత బీమా సంస్థ క్లాస్ వన్ ఫెడరేషన్ యూనియన్ ఉద్యోగులు, […]

తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు 👉”ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” 

హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్యర్ శుభాకాంక్షలు.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని మర్యాదపూరకంగా కలిసి పుష్పగుచ్చమందించారు. దేవాదాయ శాఖ అంశాలు, రానున్న 2027-పుష్కరాలు, చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై చర్చించారు. తెలంగాణలో ఇకపై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం “ధర్మవాణి” పేరిట దేవాదాయశాఖలో ప్రతి సోమవారం ప్రజావాణి తరహా కార్యక్రమం “ధర్మవాణి” పేరుతో ప్రత్యేక వారాంత గ్రీవెన్స్ […]

డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి

జగిత్యాల : ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలు వద్దని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో పని చేస్తూ ఈనెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న రాళ్ల బండి సావిత్రి మోహన్ రెడ్డి స్కూల్ అసిస్టెంట్ (సోషల్) సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… హెల్త్ కార్డుల నిర్వహణ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా […]

ఢిల్లీలో ఓసి ల మహా ధర్నా విజయవంతం – ఓసి ఐకాస జాతీయ,రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు

న్యూ ఢిల్లీ : ఓసి ల మహా ధర్నాకు అనూహ్య స్పందన, విజయవంతం చేసిన ఓసి ఐకాస జాతీయ రాష్ట్ర నాయకుల కు ప్రత్యేక కృతజ్ఞతలు : ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సంపూర్ణంగా పటిష్ట అమలుకు జాతీయ స్థాయి ఓసి కమిషన్ . ఏర్పాటు చేయాలనీ , రైతుకు గిట్టుబాటు ధరకు రైతు భాగస్వామ్యం ఉండే చట్టం […]

ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, లేదంటే ఉద్యమమే : మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న హెల్త్ కార్డును, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం టీయూడబ్ల్యూ […]

ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ఆరుకాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే దశలో పకృతి వైపరీత్యంతో అకాల వర్షం,ఈదురు కాలులతో పంట నష్టపోయిన మొక్కజొన్న,మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షంతో నేలకొరిగిన మొక్కజొన్న, మామిడి పంటలను రాయికల్ మండలంలోని రామజిపేట్ గ్రామంలో మంగళవారం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్,వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి […]

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త….రాష్ట్ర మంత్రిమండలి తీర్మాణం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. ❇️ ఉద్యోగుల ప్రమాద బీమా పధకం :▪️ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం […]

వాళ్లు మూగజీవాల దేవుళ్ళు వారు…. వైద్యో నారాయణో హరి

కరీంనగర్ : (ముడికే కనకయ్య) : వైద్యులు కేవలం నోరున్న మనుషులకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యం చేస్తూ, నయం చేస్తున్న డాక్టర్లు మాటలున్న మనుషులకు, మాటలు రాని మూగజీవాలకు సైతం వారు దేవుళ్లే అని చెబుతూ వారిని వైద్యో నారాయణో హరిః అని పోల్చక తప్పదు. కరీంనగర్ జిల్లా పశు వైద్యశాల సీనియర్ డాక్టర్ ఎం రామస్వామితో పాటుగా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న మరో పశు వైద్యుడు డాక్టర్ కుంబోజు రమేష్ లు నిత్యం తాము విధులు […]

రాజకీయ రణరంగంలా మారిన జగిత్యాల పురపోరు…

రచయిత: ఎడిటర్: సిరిసిల్ల శ్రీనివాస్, తెలంగాణా రిపోర్టర్ దిన పత్రిక  ఎవరు నిలదొక్కుకుంటారో, ఎవరు తలదించుతారో, జగిత్యాలను చేజిక్కించుకునేది ఎవ్వరో,  జగిత్యాల ఓటరు గెలిపించేది ఎవ్వరినో…. హూ విల్ విన్ దిస్ గేమ్…వెయిట్ అండ్ సీ…. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం ముందు నుంచి ఒక రాజకీయ రణ రంగానికి వేదికగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ రణరంగం అని ఎందుకు అనవలసి వస్తుందంటే, జగిత్యాల పురపోరులో అన్ని పార్టీల మధ్య పోటాపోటీలు […]