పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనది: ఆర్డిఓ కే.మహేశ్వర్
పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు. శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన ‘వేణుశ్రీ’ రెండు పుస్తకాలు ‘నాయక శతకం’ మరియు ‘నేను నా పల్లె’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోట్ల నరసింహుల పల్లె ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశమని ఇలాంటి చక్కని పరిసరాల్లో ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యం […]



