# Tags

17 ఏప్రిల్ న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన..

రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు బుధవారం టీజీఈజేఏసి జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం JAC జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ఉద్యోగ,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ,కార్మిక పెన్షనర్స్ మరియు క్లాస్ ఫోర్, ఔట్సోర్సింగ్ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ […]

ఆ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న కాలనీ ప్రజలు

కరీంనగర్ (మానకొండూర్): (ఎం.కనకయ్య) 👉 మా పొల్లగాళ్ళ పరిస్థితి చూడుండ్రి సార్. … కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల యజమాన్యాలు రోజురోజుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆ ప్రాంత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  👉 రైస్ మిల్ గొట్టాల నుండి వచ్చే బూడిద దుమ్ము, దూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం సార్… అంటూ వేడుకోలు వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాలనీ […]

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా సంగనభట్ల దినేష్ నియామకం

జగిత్యాల : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులైన సంగనభట్ల దినేష్ ను ప్రభుత్వం నియామకం చేసింది. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, వేములవాడ […]

Arrive Alive, A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల జిల్లా… అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 👉 డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి 👉 పోలీస్ కళాబృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో […]

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం..

జగిత్యాల : ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ.. విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేసిన  జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి  ఎదగకుండా  అణగదొక్కాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన… ఆ పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే ఎదిరించి పోరాటం చేయడమే సరని నిర్ణయించుకున్నానని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం లోని […]

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం

హైదరాబాద్ : ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంపెనీల నుండి 10-20 శాతం డిస్కౌంట్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవి వాహనాలు వినియోగించండి.. ఈవీ పాలసీ ప్రభుత్వం రూపొందిస్తే ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే సెక్రటేరియట్ లో లాంఛనంగా ఉద్యోగులకు ఈవీ వాహనాల ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ […]

కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు, 4 దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే: ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : 25 న అభిమానులు,శ్రేయోభిలాషులతో సమావేశం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోయే విషయాన్ని వెల్లడిస్తాను  జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తననివాసం గృహంలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 మాసాల నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి. నలభై సంవత్సరాల బంధం తెగినట్లే! @telanganareporterhttps://youtu.be/HuxGZGeWyy0 మంత్రి శ్రీధర్ బాబుతో నాకు ఉన్న అనుబంధంతో జగిత్యాలకు రావడం […]

కనుమరుగు కానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా : సంగెవేని రవీంద్ర

ముంబాయి : సంగెవేని రవీంద్ర కమాటిపురా..!_ _కడుపు నింపుకోవడానికి_ _కడుపు కింది_ _అవయవమ్మీద_ _పాలకులే రాజముద్ర వేసిన_ _ప్రేమాటిపురా..!_ ఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో కమాటిపురా అంటే ఇప్పటిలాగా ఒక తిట్టుకాదు…ఒక అద్వితీయమైన తెలుగువారి చరిత్ర..! ఎందరో మహానుభావుల అడ్డా..! ముంబై సామాజిక గమనాన్ని మార్చిన ఉద్యమాల నెలవు.. శతాబ్దాల క్రితం కొలాబాలోని చేపల […]

నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోబోతున్న శుభసందర్బంగా శుభాకాంక్షలు.నందిని సిధారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ (2017-2020). మెదక్ జిల్లాలో జన్మించిన ఆయన, తన కవిత్వం మరియు పాటల ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ ఉధృతిని చాటిచెప్పారు. ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. […]

గాంధీ చౌక్ లో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన 

రాయికల్ : (శ్యాంసుందర్.s): గాంధీ చౌక్ ప్రాంతంలో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో రోడ్లు శుభ్రపరచి ప్లాస్టిక్ నివారణ పై అవగాహన  👉 పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ, వైద్య శిభిరం పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం రాయికల్ పట్టణంలో ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్లు శుభ్రపరచి […]