# Tags

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త….రాష్ట్ర మంత్రిమండలి తీర్మాణం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. ❇️ ఉద్యోగుల ప్రమాద బీమా పధకం :▪️ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం […]

వాళ్లు మూగజీవాల దేవుళ్ళు వారు…. వైద్యో నారాయణో హరి

కరీంనగర్ : (ముడికే కనకయ్య) : వైద్యులు కేవలం నోరున్న మనుషులకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యం చేస్తూ, నయం చేస్తున్న డాక్టర్లు మాటలున్న మనుషులకు, మాటలు రాని మూగజీవాలకు సైతం వారు దేవుళ్లే అని చెబుతూ వారిని వైద్యో నారాయణో హరిః అని పోల్చక తప్పదు. కరీంనగర్ జిల్లా పశు వైద్యశాల సీనియర్ డాక్టర్ ఎం రామస్వామితో పాటుగా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న మరో పశు వైద్యుడు డాక్టర్ కుంబోజు రమేష్ లు నిత్యం తాము విధులు […]

రాజకీయ రణరంగంలా మారిన జగిత్యాల పురపోరు…

రచయిత: ఎడిటర్: సిరిసిల్ల శ్రీనివాస్, తెలంగాణా రిపోర్టర్ దిన పత్రిక  ఎవరు నిలదొక్కుకుంటారో, ఎవరు తలదించుతారో, జగిత్యాలను చేజిక్కించుకునేది ఎవ్వరో,  జగిత్యాల ఓటరు గెలిపించేది ఎవ్వరినో…. హూ విల్ విన్ దిస్ గేమ్…వెయిట్ అండ్ సీ…. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం ముందు నుంచి ఒక రాజకీయ రణ రంగానికి వేదికగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ రణరంగం అని ఎందుకు అనవలసి వస్తుందంటే, జగిత్యాల పురపోరులో అన్ని పార్టీల మధ్య పోటాపోటీలు […]

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు 

పెద్దపల్లిలో :   ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు …పెద్దపల్లి శాసనసభ్యులు  “ విజయరమణ రావుతో కలిసి మాట్లాడారు.  ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పట్టణంలో అనేక సంక్షేమ […]

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల : -మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం, -సముదాయించిన జీవన్ రెడ్డి  -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి  జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బి-ఫారం పంచాయితీ సోమవారం రాత్రి వరకు కూడా ఎటూ తేలకపోవడంతో,  కౌన్సిలర్ అభ్యర్తిగా నామినేషన్ వేసిన ఓ కాంగ్రెస్ కార్యకర్త  పార్టీ టికెట్ రాదేమోనన్న అనుమానం తోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నా నికి పాల్పడడంతో  వాతావరణం ఒక్క సారి వేడెక్కింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, జగిత్యాల మున్సిపల్ […]

ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా : ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాత బస్టాండ్ లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ…. సిట్ కు  కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. ఈ కేసులో కేసిఆర్ కు శిక్ష తప్పదని బిఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో […]

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

బెజ్జంకి : ముడికే కనకయ్య : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన  BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బెజ్జంకి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ […]

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం : ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. […]

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ అప్రజాస్వామికం: బెజ్జంకి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

బెజ్జంకి : ముడికే కనకయ్య : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని బెజ్జంకి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా గూడ చర్య వ్యవస్థ ఉంటుందని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని విమర్శించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years […]

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిలువెత్తు బెల్లంతో తులాభారం సమర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహేంద్ర బాబు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ 2023లో గెలుపొందాలని వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకోగా, గురువారంఉదయం11-30 గంటల ప్రాంతంలో ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ నిలువెత్తు బెల్లం జోకి తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా […]