# Tags

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

(తెలంగాణ రిపోర్టర్ ):- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు నిబద్ధత, అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కొనసాగుతుండగా, మంగళవారం కలెక్టర్ 17వార్డ్, 28వ వార్డ్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వేలో భాగంగా తీసుకుంటున్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. […]

హార్వెస్టర్ యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి పట్టణంలోని అర్టివో కార్యాలయంలో ఖరిఫ్ (వానకాలం) 2024 – 25 వరి పంటపై హార్వెస్టర్ యజామనులకి, డ్రైవర్ లకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధికారి శ్రీనివాస్ రెడ్డి హార్వెస్టర్ యజమానులకు డ్రైవర్లకు, విధుల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ వివర్దన్, అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి,సివిల్ సప్లయ్,వ్యవసాయ […]

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్ 

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్  జగిత్యాల : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, జగిత్యాల యునైటెడ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మంది ప్రముఖులకు జిల్లా కేంద్రం లోని ఏఆర్ గార్డెన్స్లో శనివారం తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారాలు ప్రధానం చేశారు.యునైటెడ్ సొసైటీ చీఫ్ ఆర్గనైజర్ మహమూద్ అలీ అఫ్సర్,  చీఫ్ […]

కర్ర సాముతో ఆత్మరక్షణ-హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల జిల్లా…. సంపత్ కుమార్ పంజ…. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ కళాశాల మైదానంలో రెండవ విడత కర్ర సాము శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్ తెలిపారు.ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతు మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కర్ర సాము శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు.బాలికలు, మహిళల్లో ఆత్మరక్షణ తో పాటు ఆత్మవిశ్వాసం, మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు.నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను […]

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ panja): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజన్న ఆలయం ముందు ఘనంగా నిర్వహించారు..ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో 55 కోడెలను కట్టేసి కోడె మొక్కలు చెల్లించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం కేక్ […]

జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా…. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం జరిగింది.18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని,12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడమనేది చట్ట వ్యతిరేకమైన చర్య, గుడుంబా తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం అని, అది తయారు చేసే విధానం నిబంధనలకు […]

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర సర్వే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి • నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి • సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు ప్రజల అభివృద్ధి , సంక్షేమానికి ప్రభుత్వం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు […]

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ

బాలాలయంలో ఆవిష్కరించిన ఆలయ కమిటీ… ఎల్లారెడ్డిపేట :(తెలంగాణ రిపోర్టర్, sampath.p) కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ పత్రికను ఆవిష్కరించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. […]

అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి…… (తెలంగాణ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ సంస్తాగత ఎన్నికల సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ మాట్లాడుతూ… బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్తగత మార్పుల్లో భాగంగా ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నమని 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయనీ అన్నారు. కావున […]