# Tags

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల.. సిఎం చేయూతతో నెరవేరనుంది

హైదారాబాద్ : డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి.. రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి.. బుధవారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in […]

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవం

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు అందరు వారిని ఘనంగా సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి క్రీడారంగానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక క్రీడా సంస్థకు చైర్మన్ గా ఎన్నిక చేసినందుకు క్రీడాకారులు అందరికీ నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపి, క్రీడా రంగానికి చేయూతనిచ్చి క్రీడాకారులను అన్ని రకాలుగా […]

30 ఏండ్ల ప్రస్థానం ఇది : వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు : యశస్వి ఎలక్ట్రానిక్స్, జగిత్యాల

జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతోనే కాకుండా, ఆన్లైన్ ధరలకు ధీటుగా అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందిస్తున్న 30 వ వార్షికోత్సవం సందర్భంగా యశస్వీ ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్, కోటగిరి యశస్వి తో పాటు సంస్థ సభ్యులు అన్ని ప్రాంతాల తమ వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Sircilla […]

విద్యుత్ చార్జీల పెంపును తిరస్కరించిన ప్రభుత్వం : శశిభూషణ్ కాచె, సభ్యులు,సలహా కమిటి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి

– ప్రజలపై భారం పడకుండా ప్రజా ప్రభుత్వం నిర్ణయం – 1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు – 1170 కోట్లు భరించనున్న సర్కారు – గృహాల్లో 800 యూనిట్లు దాటితేనే స్థిర ఛార్జి – డిస్కమ్ లకు రూ.11,499.52 కోట్లను సబ్సిడీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం ,గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్.పాలనలో విద్యుత్ సంస్థలలో ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం,బడ్జెట్లో పేర్కొన్న నిదుల విడుదల చేయకపోవడం,కాళేశ్వరం ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల సంబందించిన 15వేల […]

నవంబర్ 3 న మాదిగల ధర్మ యుద్ధ మహాసభ

కామారెడ్డి జిల్లా : అక్టోబర్ 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి. ఈ నెల జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ మాదిగల ధర్మ యుద్ధ మహా సభ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన రీత్యా తిరిగి నవంబర్ నెల 3 వ తేదీన మందకృష్ణ మాదిగ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉంటుందని జిల్లా ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్మి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభకు […]

అమరుల త్యాగం అజరామరం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళ్ళు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించినా పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని,వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని,ప్రజా క్షేమం కోసం పని […]

డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్ ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గల సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనవరి 1,2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామని, వేములవాడ నియోజకవర్గం […]

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా రక్తదాన శిబిరం

జగిత్యాల జిల్లా….రక్తదానం చేయడానికి అందరు ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్– పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పాటు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ […]

జగిత్యాలలో గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయి విచారణ – మంత్రి శ్రీధర్ బాబు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేసిన గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌కు చెందిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి ఈ నెల 22న హత్యకు గురి కాగా గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి […]