షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
కామారెడ్డి:(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని గోసంగి కాలనీలో షాట్ సర్క్యూట్ ఏర్పడి గుడిసె దగ్ధం కావడం జరిగింది. లక్ష్మీ నరసింహులు గోసంగి సంఘ అధ్యక్షుడు వెంటనే స్పందించి, ఇంటిలోఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి కాపాడడం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ప్రభుత్వం వీరికి తగిన ఆర్థిక సాయం అందించాలని సంఘం అధ్యక్షులు, కాలనీ వాసులు కోరారు.. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]



