ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం
రథోత్సవం తరువాతే…నూతనంగా కమిటీ ఎన్నిక – గ్రామస్తుల తీర్మానం (తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ లో బ్రహ్మోత్సవాలను నవంబర్ 15 వ తేదీ శుక్రవారం నిర్వహించ తలపెట్టిన రథోత్సవం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని గ్రామస్తులు ఆదివారం తీర్మానించారు,శ్రీ వేణుగోపాల స్వామి పురాతన ఆలయం వద్ద మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నందికిషన్ , […]



