# Tags

అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ….. రాజన్న సిరిసిల్ల జిల్లా…… పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసు చట్టాలు ,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు,డాగ్ ,బాంబ్ స్క్వాడ్,ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్,ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు నిబంధనలు,మహిళలు, విద్యార్థినుల […]

మూసీ పునరుజ్జీవ పథకానికి ‘చుంగేచాన్’ మార్గదర్శకం : సియోల్ లో చుంగేచాన్ హొయలు * అంతరించిన ఉప నదికి 2005లో పునరుజ్జీవం• మురుగు పారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం సియోల్ నగరం : • సమూలంగా మారిన నగర జీవావరణం అది దక్షిణకొరియా రాజధాని సియోల్.. నగరం నడిబొడ్డున 10 కి. మీ. పొడవున్న చుంగేచాన్ ఉప నది పరీవాహక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశ హర్మ్యాలతో అలరారుతోంది.. వేల మంది పర్యాటకులతో సందడి […]

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి:ఎస్ఎఫ్ఐ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గీతా నగర్ హై స్కూల్లో నరేందర్ అనే కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై పోక్సో కేసు నమోదు చేసి ,సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కి కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి […]

ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మైక్రో ఫైనాన్స్ కంపెనీలను హెచ్చరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ వారు, వడ్డీ వ్యాపారులు , లోన్ యాప్ సంబంధిత వర్గాలు కిస్తిల చెల్లింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ […]

శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కృషి చేస్తా:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనాన్ని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని నారాయణ పూర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ దేవనాథ జీయర్ స్వామి తో కలిసి సందర్శించిన ఆది శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలోని […]

మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) జిల్లాలో మాదక ద్రవ్యాల గంజాయి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, […]

రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ మృతుడి కుమార్తెల దరఖాస్తు 

హైదరాబాద్ : గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా తమకు చెల్లించాలని గల్ఫ్ మృతుడు తౌటు రామచంద్రం కుమార్తెలు ప్రవళిక, అక్షితలు శుక్రవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో దరఖాస్తు చేశారు. జగిత్యాల పట్టణం క్రిష్ణానగర్ కు చెందిన రామచంద్రం జనవరిలో దుబాయిలో మృతి చెందారు. ఈ సందర్భంలో….ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల […]

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొ. GN శ్రీనివాస్ కు JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సన్మానం

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను సన్మానించిన JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు ఎరవెల్లి జగన్, లకావత్ భానుప్రకాష్ నాయక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీల వీసీల జాబితా లో JNTUH యూనివర్సిటీ ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను పాలమూరు యూనివర్సిటీ వీసీ గా నియామకం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి JNTUH యూనివర్సిటీ విద్యార్థి నాయకులు […]

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం

కొండగట్టు జేఎన్టీయూ కాలేజీని యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి* నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తా..* ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి*జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కొండగట్టు జేఎన్టీయూ ను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని.. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో […]

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం:జిల్లా ఎస్పీ

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సంపత్ కుమార్ పంజ…. ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకి గా మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని […]