# Tags

స్వగ్రామానికి చేరుకొని కంటతడి పెట్టిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం * భార్యను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిన ఎమ్మెల్యే – ఓదార్చిన గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా:సంపత్ panja ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీ వియోగం తర్వాత మొట్టమొదటిసారిగా నేడు తన స్వగ్రామమైన కోరుట్ల పేటకు చేరుకొని తన జీవిత భాగస్వామి జీవితాంతం తోడుంటానని అడుగులో అడుగు వేసి అకస్మాత్తుగా బలవన్మానవానికి పాల్పడిన భార్యను గుర్తు […]

క్రీడలతో ఒత్తిడి దూరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పోలీస్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్ సిరిసిల్ల: ప్రశాంతమైన మంచి భద్రతతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ పాత్ర ఎనలేనిదని , ఇటువంటి పోలీసు శాఖకు క్రీడా పోటీల నిర్వహణ ద్వారా వారి ఒత్తిడి కొంత తగ్గుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిరిసిల్ల లోని అంబేడ్కర్ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండవ పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]

జగిత్యాల ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్

జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతో వాగ్వివాదాలకు దిగిన మున్సిపల్ కమిషనర్ -నేనూ గ్రూప్ 1 ఆధికారినేనంటూ దబాయింపు -కలెక్టర్ ఉత్తర్వులూ బేఖాతరు… జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి ఒక్కసారి వేడెక్కింది. ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు సాగే ప్రజావాణి కి 1 గంట ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య చేరుకున్నాడు. దీంతో అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి లు ప్రజావాణి కి ఇంత […]

విధినిర్వహణలో ఉండే పోలీస్ లకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి:ఎస్ పి అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్): సంపత్ కుమార్ పంజరాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో సోమవారం రోజున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిలుగా హాజరై శాంతికపోతాలను,బెలూన్స్ ఎగురవేశిన,అనంతరం పోలీస్ క్రీడాకారులు ఒలంపిక్ కాగడ చేతభూని పరేడ్ గ్రౌండ్ చుట్టు పరుగెత్తి క్రీడాజ్యోతి వెలిగించిన అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.అధికారులు , సిబ్బందితో కలసి షటిల్,కబడ్డీ, వాలిబల్ ఆడి అందరిని జిల్లా ఎస్పీ […]

కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన 137 కిలోల గంజాయి 5 గంజాయి మొక్కలు దహనం

కామారెడ్డి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ నేతృత్వంలో యస్ ఓ పీ ప్రాకారం బుదవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 137 కిలోల ఎండు గంజాయిని మరియు 5 గంజాయి మొక్కలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి పర్యవేక్షణలో శ్రీ మెడికేర్ సర్వీసెస్ పడకల తండా జక్రాన్ పల్లి మండల్ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.కామారెడ్డి టౌన్ , […]

“ఆయు” AAYU కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా […]

ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ బుధవారం కన్నుల పండుగగా జరిగింది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను హిందూ సాంప్రదాయం ప్రకారం తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలను సేకరించుకొని ఇంటికి తెచ్చి మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో చూడు ముచ్చటగా పేర్చి నూతన వస్త్రాలను ధరించి మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మలను కొంది సేపు తమ ఇంటి ముందట అలుకు చల్లి ముగ్గులు వేసి అచ్చట బతుకమ్మను […]

సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సంపత్ పి సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు దసరా పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తూ మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర, 10 గ్రాముల వెండి నాణం అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న శ్రీకాంత్, […]

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ సిరిసిల్ల , కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న వెంకట్రావ్ పల్లి వద్ద ఉన్న సర్కిల్ ను బుధవారము వేములవాడ ఏఎస్పీ, రూరల్ సి.ఐ,బోయినపల్లి ఎస్.ఐ లతో కలసి సందర్శించిన ఎస్పి అక్కడ జరుగుతున్న రోడ్ ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకొని అట్టి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు […]

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ (తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి … కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ( అక్టోబర్ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల […]