# Tags

రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్) కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కోనరావుపేట మండలం మామిడిపెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నిజామాబాద్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..(తెలంగాణ రిపోర్టర్ )రాజన్న సిరిసిల్ల జిల్లా, సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్ ను గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే […]

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి : (తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి నియోజకవర్గపరిధి దేవునిపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం ఆకస్మికతనిఖీ చేసినారు. విద్యార్థులతో మాట్లాడుతూ… సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.ఏదైనా సమస్య ఉంటే చెప్పాలని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి,విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

గద్దర్ అవార్డుల కార్యక్రమం పండగలా నిర్వహిద్దాం: భట్టి

హైదరాబాద్: తెలుగు సినిమారంగం ప్రపంచస్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై చర్చించారు. సభ్యులు నర్సింగరావు, తని కెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరిశంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, గుమ్మడి విమల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘గతంలో నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అట్టహాసంగా […]

డయాలసిస్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి…

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కొపురి మాధవ (29) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కోపూరి శేషగిరి తండ్రి శ్రీనివాసరావు వయస్సు 29 సంవత్సరాలు, కులం మాల, నివాసం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ నల్గొండ జిల్లా అనునతడు దరఖాస్తు […]

ఘనంగా సాగుతున్న దుర్గామాత నిమజ్జన వేడుకలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమయ్యింది. దాండియా, కోలాటాలు, చిన్నారుల నృత్యాలు, భక్తి శ్రద్దలతో ముందుకు సాగుతున్న శోభయాత్ర…. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of […]

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షల రూ. కేటాయింపు  ◉ గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్  ◉ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా దేశచరిత్రలోనే ప్రథమం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా. బిఎం వినోద్ కుమార్,మంద భీంరెడ్డి,చెన్నమనేని శ్రీనివాస్ రావ్ […]

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):- నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ (సబెర బేగం-షేక్ గౌస్)ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.. అట్లాగే చైర్మన్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ […]

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి(తెలంగాణ రిపోర్టర్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో,వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు, రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే జిల్లాలో […]

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… రాజన్న సిరిసిల్ల (తెలంగాణ రిపోర్టర్) తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ […]