# Tags

కప్పరావుపేట గ్రామంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన,పరామర్శలు 

ధర్మపురి నియోజకవర్గం కప్పరావుపేట : వెల్గటూర్ మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ్ర రంగారావు అనే నాయకులు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్బంగా శనివారం రోజున నిర్వహించిన వారి పెద్ద కర్మ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.  అనంతరం రాజరాంపల్లి గ్రామానికి చెందిన మ్యకల నరేష్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. […]

ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుంది….

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో గల్ఫ్ కార్మికుల మండల సొసైటీ అధ్యక్షులు ఎండి లాల్ మహమ్మద్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకుంటుందని అన్నారు. ఏడు దేశాలలో ఎలాంటి ప్రమాదాలలోనైనా తెలంగాణ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమాను అందజేయడం జరుగుతుందన్నారు తెలంగాణలో ఎక్కువగా […]

కక్షిదారులకు రాజీమార్గమే.. రాజమార్గం : పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునిత కుంచాల

మంథని : సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు. శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగాలు లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురికి సంతోష […]

కోనరావుపేట మండల బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ!

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా కోనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ,ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ నర్సయ్య కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలలోని కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య,వట్టిమల్ల […]

ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు  తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది.  ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో  తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో  రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త […]

అంగన్వాడి విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది…ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : అంగన్వాడి విద్యతోనే భవిష్యత్తుకు పునాది ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ https://public.app/video/sp_y7oha1eoqy1s0?utm_medium=ios బుధవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 12 లక్షలు,వడ్డెర కాలనీ గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.త్వరలోనే వీరాపూర్ రామాజీపేట రహదారి పూర్తి చేయిస్తానని, […]

మల్కాపేట రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన అధికారులు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట రిజర్వాయర్ లోకి మధ్య మానేరు నుండి నీటిని అధికారులు మంగళవారం ఒక పంపు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించి మలకపేట రిజర్వాయర్ లోకి నీటిని తెచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగిందని అన్నారు . ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల ప్రజల పక్షాన ప్రభుత్వ విప్ ఆది […]

రెడ్కో చైర్మన్ కు ట్రెసా శుభాకాంక్షలు…

హైదరాబాద్ లో తెలంగాణ రెడ్కో కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ డా. శరత్ (IAS)గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా జగిత్యాల జిల్లా అధ్యక్షులు md. వకీల్ Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating […]

జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజాకవి కాళోజి జయంతి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

జగిత్యాల : మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో పాటుగా పలువురు జిల్లా అధికారులు పాల్గొని, కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రజాకవి కాళోజీ  సేవలు, తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషి, అయన రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింభించాయని తెలిపారు.  […]

జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు : జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్

 జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్  గ్రామంలో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యం మరియు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న  రాయితీ సదుపాయాల గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్.. లోహియా కంపెనీ […]