# Tags

మంథనిలో సీబీఐ విచారణ-అడ్వకేట్ దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన బృందం..

మంథని:గుంజపడుగు: వామన్ రావు తండ్రి నుంచి వివరాల సేకరణ అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల జంట హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య […]

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సమీక్ష

జగిత్యాల: ధర్మపురి ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ : రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమ, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునః నిర్మాణం •ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ 2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. […]

బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన జగిత్యాల టీఎన్జీవోలు

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా జాతీయ పతాకవిష్కరణ కు విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ను టీఎన్జీవో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎండి.వకీల్, టీఎన్జీవో నాయకులు రవిచంద్ర, రవిందర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, మమత, శైలజ, […]

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

మంథని : గుంజపడుగు : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా…కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గుంజపడుగులో స్వాతంత్య్ర సమరయోధుల స్వాతంత్య్ర సాఫల్య స్థూపం వద్ద పూలమాల వేసి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవటం జరిగింది. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash […]

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్

కోరుట్ల, సెప్టెంబర్ 17: పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా వెళ్తున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు పునరంకితమై పని చేద్దామని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్ అన్నారు. కోరుట్ల పట్టణ సినారే కళాభవన్ “పోషణ్ భీ పడాయి భీ” పై కథలాపూర్, కోరుట్ల పట్టణ,కోరుట్ల మండలానికి చెందిన అంగన్ వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ నిర్వహించారు. మూడవ రోజైన బుధవారం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిగా పాల్గొన్న ఐసీడీఎస్ పీడీ డాక్టర్ […]

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారంముట్టడించారు. కమాన్ పూర్ మండలంలోని పెంచికల్పేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం పుట్ట మధు.. స్వర్గీయ శ్రీపాదరావుపై, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్ట మధు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి […]

లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లో.. బయటకు వదిలినటువంటి నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి ,కృష్ణ బేసిన్ లో అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండాల ఉన్నాయనీ తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టు లు ,చెరువులు జలకళ సంతరించుకోవడంతో అటు వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ Sircilla SrinivasSircilla Srinivas […]

4 దశాబ్దాలుగా మానవ సేవను మాధవ సేవగా భావిస్తున్నా :ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

సామాజిక సేవతోపాటుగా ప్రజా సేవయే నా ధ్యేయం : ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి స్వతహాగా కంటి వైద్యులు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పావని కంటి ఆసుపత్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆపరేషన్లు చేసూకున్న వారికి […]

మాదిగకుంటను అభివృద్ది చేయాలి-ప్రజల ఇబ్బందులను తొలగించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : పట్టణంలోని మురికినీరంతా మాదిగ కుంటలోకి చేరి డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమౌతున్న దృష్ట్యా మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని కుంటను అభివృద్ది చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సూచించారు. రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయికల్ మున్సిపల్ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లను మంజూరు చేసారని తెలిపారు. ఈ నిధుల నుండి ప్రజలకు అత్యవసరంగా అవసరమగు పనులు చేపట్టాలని కోరారు. రాయికల్ మాదిగ […]

వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ జగిత్యాల

జగిత్యాల : సర్వైకల్ క్యాన్సర్ నివారణను వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు. జగిత్యాల ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల , గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. హెచ్ పి వి వ్యాక్సిన్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ […]