# Tags

*ఆయిల్ ఫామ్ సాగుతోఅధిక లాభాలు నేను గ్యారెంటీ ఇస్తా.. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు సాగు చేయాలి.. సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలి.. అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.. వ్యవసాయ పనిముట్లు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోండి.. అదనంగా మంజూరు చేయించి ఇప్పిస్తా.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..* చిగురుమామిడిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు.. యంత్రాల పంపిణీ.. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి […]

వెలచ్చేరి శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సమన్వయకర్తగా జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌

జగిత్యాల : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్‌కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు అప్పగించారు. వెలచ్చేరి శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సమన్వయకర్తగా ఆమెను అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.ఈ బాధ్యతల్లో భాగంగా పార్టీ కార్యక్రమాల సమన్వయం, స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయడం, ప్రచార కార్యక్రమాల రూపకల్పన మరియు అమలు, అలాగే రైతులు మరియు గ్రామీణ ఓటర్లకు […]

జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయంపై ACB దాడులు : వెలుగులోకి వచ్చిన పలు అంశాలు

జగిత్యాల : కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ సమయంలో, రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పన్నులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు మరియు కార్యాలయ పనితీరు మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కింది అవకతవకలు వెలుగులోకి వచ్చాయి..ఏ సి బి అధికారులు పరిశీలిస్తున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను వసూలు చేయవలసిన మొత్తం రూ. 14,76,10,000/- ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ. 7,52,64,000/- వసూలు కాని మొత్తం […]

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా సంగనభట్ల దినేష్ నియామకం

జగిత్యాల : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులైన సంగనభట్ల దినేష్ ను ప్రభుత్వం నియామకం చేసింది. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, వేములవాడ […]

డా. జైశెట్టి రమణయ్య పార్థివదేహన్ని సందర్శించిన కరీంనగర్ కవులు

జగిత్యాల : 👉 నివాళులర్పించిన కవులు  ప్రముఖ చరిత్రకారులు డా.జైశెట్టి రమణయ్య (85) శుక్రవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరీంనగర్ కవులు జగిత్యాల లోని ఆయన నివాసం గృహానికి వచ్చి నివాళులు అర్పించారు.ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్, చారిత్రక పరిశోధకులు సంకేపల్లి నాగేంద్ర శర్మ తదితరులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో వారు రమణయ్య తో ఉన్న అనుబంధాన్ని […]

Arrive Alive, A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల జిల్లా… అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 👉 డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి 👉 పోలీస్ కళాబృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో […]

కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా, ఆద్యంతం ఆయన ప్రసంగం ఉద్వేగభరితం..

జగిత్యాల : ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ.. విధి లేని పరిస్థితిలో పార్టీని వీడుతున్నానని స్పష్టం చేసిన  జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి  ఎదగకుండా  అణగదొక్కాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన… ఆ పరిస్థితుల్లో పార్టీలో ఉండడం కంటే ఎదిరించి పోరాటం చేయడమే సరని నిర్ణయించుకున్నానని, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం లోని […]

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం

హైదరాబాద్ : ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంపెనీల నుండి 10-20 శాతం డిస్కౌంట్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఈవి వాహనాలు వినియోగించండి.. ఈవీ పాలసీ ప్రభుత్వం రూపొందిస్తే ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వ ఉద్యోగులే సెక్రటేరియట్ లో లాంఛనంగా ఉద్యోగులకు ఈవీ వాహనాల ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ […]

కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు, 4 దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం నాకు బాధాకరమే: ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : 25 న అభిమానులు,శ్రేయోభిలాషులతో సమావేశం, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోయే విషయాన్ని వెల్లడిస్తాను  జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తననివాసం గృహంలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 మాసాల నుండి జగిత్యాల లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయి. నలభై సంవత్సరాల బంధం తెగినట్లే! @telanganareporterhttps://youtu.be/HuxGZGeWyy0 మంత్రి శ్రీధర్ బాబుతో నాకు ఉన్న అనుబంధంతో జగిత్యాలకు రావడం […]

కనుమరుగు కానున్న ముంబై తెలుగువారి తొలి చిరునామా : సంగెవేని రవీంద్ర

ముంబాయి : సంగెవేని రవీంద్ర కమాటిపురా..!_ _కడుపు నింపుకోవడానికి_ _కడుపు కింది_ _అవయవమ్మీద_ _పాలకులే రాజముద్ర వేసిన_ _ప్రేమాటిపురా..!_ ఒకప్పటి ముంబై తెలుగువారి వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యం పలికిన కమాటిపురా త్వరలోనే కనుమరుగు కానుంది. తన ఆనవాళ్ళనే కాకుండా, తన పేరును కూడా కాలగర్భంలో పోగొట్టుకోనుంది. మొదట్లో కమాటిపురా అంటే ఇప్పటిలాగా ఒక తిట్టుకాదు…ఒక అద్వితీయమైన తెలుగువారి చరిత్ర..! ఎందరో మహానుభావుల అడ్డా..! ముంబై సామాజిక గమనాన్ని మార్చిన ఉద్యమాల నెలవు.. శతాబ్దాల క్రితం కొలాబాలోని చేపల […]