ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
రాయికల్: S. Shyamsunder ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించిన సంఘటన ఇది. జగిత్యాల SKNR డిగ్రీ కళాశాల అధ్యాపకులు గురువారం రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్, రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్లోనే నాణ్యమైన విద్య […]



