ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి
మంథని : సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కోర్టుల ప్రాంగణంలో కక్షిదారుల మరియు న్యాయవాదుల సౌకర్యార్ధం ఈ-సేవా కేంద్రాలను తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ-సేవా […]


