సాధారణ ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి… జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా .. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ .ఎస్. డాక్టర్ రజిత సాధారణ ప్రసవా లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని చీర్లవంచ మరియు విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మండల వైద్యాధికారులతో మరియు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినారు. మండల ఆరోగ్య ఉప ఆరోగ్య కేంద్రాలలో […]



