మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
(తెలంగాణ రిపోర్టర్): మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన వేములవాడకు చెందిన బాలికను ఆమె ఇంటి దగ్గరలో వుండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేష్, […]



