# Tags

చెక్ డ్యామ్ ల నిర్మాణం పై విజిలెన్స్ విచారణ జరిపించాలి :టిపిసిసి ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే

అసత్యపు ఆరోపణలకు పెట్టింది పేరు బిఆర్ఎస్ – గతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వాస్తవం కాదా  మంథని:  అసత్యపు ఆరోపణలకు మారుపేరు బీఆర్ఎస్ నాయకులని   టిపిసిసి ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే మండిపడ్డారు. గురువారం మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పై నాణ్యత లేకుండా నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి […]

తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,  తెలంగాణ మరియు భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక రోజు. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ భారతదేశంలో మొట్టమొదటి LEAP ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్ (MRO) కేంద్రమైన సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సౌకర్యాన్ని బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ₹1,300 కోట్ల పెట్టుబడితో, 44,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ కొత్త సౌకర్యానికి 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్లు ఉపాధి పొందుతారు. ఇది ప్రతి సంవత్సరం 300 […]

జగిత్యాల జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు :జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్

జగిత్యాల. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నోడల్ ఆఫీసర్ లు ,ఆర్డీవోలు మరియు ఎంపిడివో లతో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు […]

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల – 12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు

హైదరాబాద్ :   తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల 👉  12,760 పంచాయతీలు, లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు.  👉  రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు.   👉 గతంలో హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో ఉంటాయి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని  👉 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర […]

కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా గాజంగి నందయ్య నియామకం

జగిత్యాల జిల్లా: జగిత్యాల మం. పొలాస గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బిసి వర్గానికి చెందిన గాజంగి నందయ్య నియామకమయ్యారు. జగిత్యాల జిల్లా నూతన డిసిసి అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన గాజంగి నందయ్యను ఇందిరా భవన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు సన్మానించి సత్కరించారు. నందయ్య నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి టీ. విజయలక్ష్మిదేవేందర్ […]

టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర ఐటి శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టి-సాట్ టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్ పోస్టర్ ను సచివాలయంలో ఆవిష్కరించారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న టి- సాట్ ను అభినందించారు. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష డీఎస్సీకి టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులందరూ టి-సాట్ డిజిటల్ కంటెంట్ ద్వారా సంసిద్ధులు కావాలని […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంలో తెలియజేసిన ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కోసం ఎంతో విలువైనదని శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్యం, కళ, సంస్కృతి, సమాజ సేవ అనే ఈ పథంలో సాహితీ స్నేహితుల ఆదరణే నా బలమూ, ప్రేరణ కూడా […]

వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల పై అవగాహన కార్యక్రమం..

జగిత్యాల :రాయికల్ మండలం : ఎస్.శ్యామ్ సుందర్ : జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి ఉద్యోగిని శారద మాట్లాడుతూ తల్లులకు, కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు, బాల్య వివాహాలు చేసుకున్నట్లయితే ఆ నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయో వారికి వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ […]

జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం…

జగిత్యాల కలెక్టరేట్లో దిశ సమావేశం: మంగళవారం జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. దిశ కమిటీ చైర్మన్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిధిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూఐడిఎఫ్, ధాన్యం కొనుగోల్లు, […]

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అభినందనీయం :లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్

రాయికల్ : (S.శ్యామసుందర్) : నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు లయన్స్ క్లబ్ సహకారం అభినందనీయం లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్ బాబు అన్నారు. సోమవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నీటి వినియోగ సౌకర్యార్థం 1000 లీటర్ వాటర్ ట్యాంక్,పదవతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు లయన్ రీజినల్ చైర్మన్ గుంటుక సురేష్,డిసి మ్యాకల రమేష్,ఆడెపు రాంప్రసాద్ ల సహకారంతో మూడు బ్యాగుల అటుకుల […]