ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలి:అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత
జగిత్యాల. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పగడ్బందీగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అలసత్వం వహించకూడదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత నిర్వాహకులకు సూచించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ మరియు ధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత […]



