# Tags

ఈ భూమండలం ఎంత జనాభాను భరించగలదు…

–సామాజిక పరిశోధకులు న్యాలకొండ అనిల్ రావు దేశాయి విశ్లేషణ రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా. సమగ్ర విశ్లేషణ ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 810 కోట్లు (8.1 బిలియన్లు) దాటిపోయింది. ఈ సందర్భంగా భూమి ఇంకా ఎంతమందిని భరించగలదు అనే అంశంపై శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో “క్యారీయింగ్ కెపాసిటీ” (Carrying Capacity) అంటారు. దీనిపై ఉన్న కొన్ని ప్రధాన అంచనాలు మరియు లెక్కలు…. ఇక గరిష్ట అంచనా ప్రకారం ఒకవేళ […]

ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయండి : మున్సిపల్ కమిషనర్ కు అనంతుల రమేష్ వినతి

ప్రజావాణి లో మున్సిపల్ కమీషనర్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా లేక నగరపాలక సంస్థ దా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్ లు ఏర్పాటు చేసారని.. ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల వ్యయంతో […]

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. 2030 లో రిటైర్ అవ్వబోయే ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. డా శ్రీనివాస్ కు విద్యాభ్యాసంలోనే ఉండి వివాహం కాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో […]

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు గోనెరెడ్డి సంఘం రాయికల్ కి చెందిన 20 మంది రైతులు హాజరైనారు. ఈ మేళాలో రైతుబాగుకై ,పల్లె ప్రగతికై , రైతు ఆదాయ పెంపుకై,కొత్త కొత్త సాంకేతిక విషయాలపై ఈ మేళాలో రైతులకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తులు, మరియు పనిముట్ల, విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన […]

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల పేరిట గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి […]

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి…. ఈనెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు : టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు లాయక్ […]

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి చేసి మంగళవారం పట్టుకొని పోలీసుల అధీనంలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మైనింగ్ అధికారులు, మండల ఆర్ఐ లు, పోలీస్ లు మరియు Gpo లు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్ ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున : రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామానికి చెందిన కంటె చిన్న మల్లయ్య రాయికల్ పట్టణ శివారులోని తన భూమిని ఇటిక్యాల గ్రామానికి చెందిన రొట్టె పద్మ కు అమ్మకం గావించాడు. రిజిస్ట్రేషన్ లో భాగంగా అర్జిదారు కంటే చిన్న మల్లయ్య అనే వ్యక్తి […]

కొడిమ్యాల మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కొడిమ్యాల : మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గాయత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల […]

పంచాయతీలకు నేరుగా డిల్లీ నుండి నిధులు-గ్రామాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్): పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి నేరుగా అభివృద్ధికి నిధులు వచ్చేలా రూపకల్పన చేసింది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండలంలో అల్లిపూర్, ఉప్పు మడుగు,అయోధ్య, మైతాపూర్ గ్రామాల్లో సర్పంచ్ ల ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలలో […]