ఈ భూమండలం ఎంత జనాభాను భరించగలదు…
–సామాజిక పరిశోధకులు న్యాలకొండ అనిల్ రావు దేశాయి విశ్లేషణ రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా. సమగ్ర విశ్లేషణ ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 810 కోట్లు (8.1 బిలియన్లు) దాటిపోయింది. ఈ సందర్భంగా భూమి ఇంకా ఎంతమందిని భరించగలదు అనే అంశంపై శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో “క్యారీయింగ్ కెపాసిటీ” (Carrying Capacity) అంటారు. దీనిపై ఉన్న కొన్ని ప్రధాన అంచనాలు మరియు లెక్కలు…. ఇక గరిష్ట అంచనా ప్రకారం ఒకవేళ […]



