# Tags

రాజన్న సిరిసిల్ల జిల్లాలోపోలీస్ అమరవీరుల సంస్మరణల…- పోలీస్ ఫ్లాగ్ డే

తెలంగాణ రిపోర్టర్: సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో… పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని మంగళవారం జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట్ గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal […]

ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ, డిగ్రీ కళాశాల మంజూరుయే : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి : దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు శుభవార్తను అందించారు. “ఈరోజే ధర్మపురి ప్రజల నిజమైన దీపావళి పండుగ. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల మంజూరు కావడం ధర్మపురి యువత కొత్త భవిష్యత్తుకు దిశ చూపుతుంది. ఇకపై ఉన్నత విద్య కోసం ఇతర […]

దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం…

– నేనో దీపాన్ని వెలిగిస్తున్నా..– *నా చీకటి గదిలో వెలుగులు నింపాలని కాదు.* – *ఆరిపోయిన మరి కొన్ని దీపాలను వెలిగించాలని.. 🪔* 🪔 *శుభాన్ని కోరుతూ..* *దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం..**పెదవుల పైనే కాదు.. హృదయాల్లో కూడా!!* *మీ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు* Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. […]

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల: ప్రతి దీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దీపావళి పండుగ దీపాల కాంతులు చీకట్లను తొలగించి, మీ జీవితంలో కొత్త ఆశల్ని నింపి, మీకు అత్యంత సంతోషాలు మరియు విజయాలను అందించాలని కోరుకుంటూ, జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా విజయపథంలో నడవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్షించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

జగిత్యాల: జగిత్యాల ధరూర్ జడ్ పి హెచ్ ఎస్ క్యాంప్ పాఠశాలలో విద్యార్థుల కోసం పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ నేరాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు మురళి పాల్గొని మాట్లాడుతూ….విద్యార్థినీ విద్యార్థులు టెక్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చిన ఎలాంటి లింక్ ఓపెన్ చేయకూడదని, ఇంట్లో తల్లిదండ్రుల ఫోన్ వాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. […]

బీసీ బంద్ కు మద్దతుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ

చిగురుమామిడి (కనకయ్య ముడికే): చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య  ర్యాలీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 150 మోటర్ సైకిల్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు […]

కోడెలను సంరక్షించి.. వ్యవసాయానికి వినియోగించాలి :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ: పక్కదారి పట్టించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం. (రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలల నుంచి అందించే కోడెలను సంరక్షించి.. వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లో రైతులకు శుక్రవారం కోడెలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్. ఈ సందర్భంగా ప్రభుత్వ […]

18 న ఎల్లారెడ్డిపేట మండల బిసి ల బంద్ ను విజయవంతం చేయండి:బిసి జెఎసి మండల కన్వీనర్

ఎల్లారెడ్డిపేట : తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాదించే వరకు ఉద్యమిస్తోందని బిసి జె ఎ సి మండల కన్వీనర్ బండారి బాల్ రెడ్డి పేర్కోన్నారు.బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్బులో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా బిసి జెఎసి కన్వీనర్ బండారి బాల్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న శనివారం ఎల్లారెడ్డిపేట మండల బీసీ బంద్ ను హోటళ్ళ యజమానులు వ్యాపార సంస్థలు, ప్రైవేటు ప్రభుత్వ […]

మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన 

జగిత్యాల : పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం, నిరసన  జగిత్యాల పట్టణంలో ఇళ్ళు లేని నిరుపేద వర్గాలకు సంబందించి,లబ్దిదారుల ఎంపిక మరియు ప్రకటన నిమిత్తం నిర్వహింప తలపెట్టిన వార్డు సమవేశాలు ముందస్తుగా ఆయా వార్డు ప్రజానికానికి ఏవిధమైన సమాచారం లేకుండ ఏక పక్షంగా నిర్వహించుటతో ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తి వల్ల తిరిగి గ్రామ సభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ […]

మంత్రి శ్రీధర్ బాబుకు “అరుదైన గౌరవం”

👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం 👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు హైదరాబాద్:  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది.  ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ […]