భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ – రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ
భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. భారత్-రష్యా మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతోంది, దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఆయిల్, అణువిద్యుత్, విద్యుత్, మెడిసినల్ డ్రగ్స్ రంగాల్లో ఇండియాతో కలిసి పనిచేస్తాం’అని వెల్లడించారు. రష్యా మనకు ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ భారత్, రష్యా […]



