# Tags

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం

జగిత్యాల : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ సహకారంతో క్లబ్ ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డా. ఎన్. శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు శ్రీమతి డాక్టర్ దీపిక విజయ్, జగిత్యాల క్లబ్ కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిసిల్ల […]

కల్లెడ చిన్నారులకు అండగా నిలిచిన మానవత్వం…సత్యసాయి సేవా సమితి సేవలు ఆదర్శనీయం

జగిత్యాల : జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారుల దుస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ విషాద ఘటనపై స్పందించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ ఆ చిన్నారులకు భరోసా కల్పించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంటనే కల్లెడ గ్రామానికి చేరుకొని, పిల్లల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ మాజీ […]

పుట్ట మధుకు రాజకీయభిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబమే, శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్

(మంథని : సిరిసిల్ల శ్రీనివాస్) * రాజకీయ ఓనమాలు నేర్పిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది  * శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ సమాజం ఊరుకోరని పుట్ట మధుకు హెచ్చరిక  * మతిబ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధూ!  రానున్న రోజుల్లో నీ పుట్ట పలుగుడు ఖాయం * యువ నాయకులు శ్రీను బాబు ఒక్క సైగ చేస్తే, యూత్ కాంగ్రెస్ నాయకులు తరిమితరిమి కొడతారు, తస్మాత్ జాగ్రత్త మధూ….అంటూ మంథని కాంగ్రెస్ నాయకులు,   మంథని నియోజకవర్గం శాసనసభ్యులు […]

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు చెందిన చిట్టారి నంబయ్య కు చికిత్స కోసం రూ 2,50,000 LOC మంజూరు చేసి ఇప్పించారు. -మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు […]

జనవరి 11న హన్మకొండలో ఓసి ల సింహగర్జన సభను విజయవంతం చేయాలి : ఓసి సంక్షేమసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు 

జగిత్యాల : హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ, ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తో పాటు పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు. […]

ఈ భూమండలం ఎంత జనాభాను భరించగలదు…

–సామాజిక పరిశోధకులు న్యాలకొండ అనిల్ రావు దేశాయి విశ్లేషణ రాబోయే రోజుల్లో భారతదేశంలో జనాభా తగ్గుతుందా పెరుగుతుందా. సమగ్ర విశ్లేషణ ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 810 కోట్లు (8.1 బిలియన్లు) దాటిపోయింది. ఈ సందర్భంగా భూమి ఇంకా ఎంతమందిని భరించగలదు అనే అంశంపై శాస్త్రవేత్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో “క్యారీయింగ్ కెపాసిటీ” (Carrying Capacity) అంటారు. దీనిపై ఉన్న కొన్ని ప్రధాన అంచనాలు మరియు లెక్కలు…. ఇక గరిష్ట అంచనా ప్రకారం ఒకవేళ […]

ఓపెన్ జిమ్ లను మరమ్మతు చేయండి : మున్సిపల్ కమిషనర్ కు అనంతుల రమేష్ వినతి

ప్రజావాణి లో మున్సిపల్ కమీషనర్ కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ దా లేక నగరపాలక సంస్థ దా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్ లు ఏర్పాటు చేసారని.. ఒక్కో ఓపెన్ జిమ్ కు 12 లక్షల వ్యయంతో […]

మంథనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ ఆవిర్భావ జెండా వద్ద జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ […]

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గత వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. 2030 లో రిటైర్ అవ్వబోయే ఆయన హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. డా శ్రీనివాస్ కు విద్యాభ్యాసంలోనే ఉండి వివాహం కాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో […]

కిసాన్ గ్రామీణ మేళాకు తరలిన శివాజీ రైతు గోనెరెడ్డి రాయికల్ సంఘ రైతులు

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : జాతీయ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన “కిసాన్ గ్రామీణ మేళాకు” శివాజీ రైతు గోనెరెడ్డి సంఘం రాయికల్ కి చెందిన 20 మంది రైతులు హాజరైనారు. ఈ మేళాలో రైతుబాగుకై ,పల్లె ప్రగతికై , రైతు ఆదాయ పెంపుకై,కొత్త కొత్త సాంకేతిక విషయాలపై ఈ మేళాలో రైతులకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తులు, మరియు పనిముట్ల, విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన […]