# Tags

అనవసరమైన రాద్ధాంతం అది :మంచాల కృష్ణ, గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఊటూరి రమేష్, దారం గోపి

జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న 138 సర్వేనెంబర్ లోని 20 గుంటల స్థలానికి సంబంధించి “కిబాల (Qibala)” విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసిన అంశంపై పట్టణంలోని వివిధ వర్గాల వారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన రాద్ధాంతం చేస్తూన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నాము. గత 74 సంవత్సరాల క్రితం మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసిన ఈ సర్వే నెంబర్ లోని 20 గుంటల భూమి అంశాన్ని […]

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు. ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు […]

నాయకుడికి పదవి, హోదా కాదు.. బాధ్యత ప్రధానం :టిపిడిఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పీ. బీసిరెడ్డి

యాదాద్రి : (టిపిడిఈఏ భవన్ లో ): తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిస్కంలను ఆర్థికంగా నష్టాల పేరిట బెయిల్ ఔట్ ప్యాకేజీ లు ఇచ్చి ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నదని, ఈ సంస్థలను బతికించుకోవాలంటే ప్రైవేట్ కు ధీటుగా ఉద్యోగులు మరింత కస్టపడి పనిచేయాలని, పునరుజ్జీవం కల్పించాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర పవర్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు పి.బీసిరెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి టిపిడిఈఏ భవన్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాబోయే […]

సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన దీప్తి శర్మ

సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన అదే అమ్మాయి ఈనాడు దేశానికి మొదటి మహిళా విశ్వకప్ ను గెలిపించింది. ఆ అమ్మాయే దీప్తి శర్మ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కు 9 .కి.మీ. దూరంలోని శహగంజ్ లో అవధ్ పురి అనే చిన్న ఊరు.  అక్కడ నిమ్న మధ్యతరగతి ఇంట్లో అన్నా చెల్లెలు. మీడియం పేస్ బౌలర్ అయిన అన్న భారత్ తరఫున ఆడాలని కలలు కన్నాడు. ఆ కల నెరవేరడం అసంభవమని తెలియగానే తన కలను […]

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్

కరీంనగర్ : అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ – నిస్వార్ధంగా కృషి చేశాను తప్ప భంగపాటు ఇంత మాత్రం కాదని స్పష్టం చేస్తున్న వెలిచేల రాజేందర్ రావు  రెండు రోజుల క్రితం జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ గానే పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ […]

మొట్టమొదటిసారి మహిళా క్రికెట్ వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. 💐🇮🇳 శుభాకాంక్షలు

ఫైనల్ మ్యాచ్ లో విలువైన 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా, ఈ టోర్నమెంట్ లో 22 వికెట్లు, 215 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది దీప్తి శర్మ. వీళ్లకు తోడుగా టోర్నమెంట్ ఆసాంతం జట్టును నడిపించిన హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ భారత మహిళా జట్టు ప్రపంచ […]

గత 10 నెలల్లో 103 కేసుల్లో 124 మందికి జైలు శిక్షలు..పిపి లను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్

నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టు కేసులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీ లను శుక్రవారం అభినందించి శాలువలతో సన్మానించి, ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిందితులకు శిక్షపడుటలో […]

బహరేన్ లో చనిపోయిన ఐదేళ్లకు డెత్ సర్టిఫికెట్ జారీ  

హైదరాబాద్ : ◉ శ్రీపాద నరేష్ మృతిని ధ్రువీకరించిన ఎంబసీ  ◉ చనిపోయి చాలా కాలం అయినందున శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు. ◉ అంత్యక్రియలు బహరేన్ లోనే నిర్వహించాలని సూచించిన ఎంబసీ గల్ఫ్ దేశమైన బహరేన్ లో చనిపోయిన ఒక తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది.  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ […]

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులకు విశేషమైన మద్దతు

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధించడానికి రోజురోజుకు బ్యాంకు సభ్యుల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతూంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు స్వయంగా ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాటుపడటానికి గాను తన వంతు కృషిగావిస్తున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా జగిత్యాల […]

ఇతర బ్యాంకులకు దీటుగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ను తీర్చిదిద్దుతాం:కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

జగిత్యాల : * నీతిగా ఉంటాము..నిజాయితీగా సేవలందిస్తాం.. * అర్బన్ బ్యాంకు డిపాజిటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోము.. * ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. మేమెంటో చూపిస్తాం.. * జగిత్యాల ఓటర్ల బలంతో మా ప్యానల్ గెలుపు ఖాయం.. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మద్దతుతో గాదే కార్తీక్, అనిల్ కుమార్ ను ప్రతిపాదించడం తమ ప్యానెల్ కు ఎంతో బలం చేకూరిందన్నారు. నవంబర్ 1న జరగనున్న కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మంత్రులు […]