# Tags

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి

జగిత్యాల : భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల పేరిట గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి […]

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజా): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి…. ఈనెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు : టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు లాయక్ […]

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ ల సీజ్ : తహసీల్దార్ నాగార్జున

రాయికల్ మండలం ఇటిక్యాల పెద్ద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్ లను తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడి చేసి మంగళవారం పట్టుకొని పోలీసుల అధీనంలో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మైనింగ్ అధికారులు, మండల ఆర్ఐ లు, పోలీస్ లు మరియు Gpo లు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

అనారోగ్యంతో మంచానపడిన అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్ ప్రక్రియ

రాయికల్ : ఎస్.శ్యాంసుందర్ ప్రజల వద్దకే పాలన లో తహశీల్దార్ నాగార్జున : రాయికల్ మండల తహశీల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం అర్జిదారు వద్దకే వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాడు. వివరాల ప్రకారం మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామానికి చెందిన కంటె చిన్న మల్లయ్య రాయికల్ పట్టణ శివారులోని తన భూమిని ఇటిక్యాల గ్రామానికి చెందిన రొట్టె పద్మ కు అమ్మకం గావించాడు. రిజిస్ట్రేషన్ లో భాగంగా అర్జిదారు కంటే చిన్న మల్లయ్య అనే వ్యక్తి […]

కొడిమ్యాల మండల కేంద్రంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

కొడిమ్యాల : మండల కేంద్రంలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రారంభించారు. గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 68వ శాఖను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గాయత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల […]

పంచాయతీలకు నేరుగా డిల్లీ నుండి నిధులు-గ్రామాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్): పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి నేరుగా అభివృద్ధికి నిధులు వచ్చేలా రూపకల్పన చేసింది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ మండలంలో అల్లిపూర్, ఉప్పు మడుగు,అయోధ్య, మైతాపూర్ గ్రామాల్లో సర్పంచ్ ల ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలలో […]

జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి

జగిత్యాల : (sircilla srinivas): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను  సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆదాలత్,  అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ […]

మంథని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్

మంథని: కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవాని మాట్లాడుతూ…. లోక్ అదాలత్ ద్వారా రాజీయే రాజమార్గంగా పలు కేసులు పరిష్కారం అయితే, కోర్టుల కు భారం తగ్గి తీవ్రమైన నేరాలు సత్వరం పరిష్కరించవచ్చని, క్షణికావేశంలో చేసిన నేరాలకు జరిమానాలు,రాజీ ద్వార పరిష్కారం దొరుకుతుందన్నారు. సివిల్ కేసులలో రాజీ చేసుకున్న సందర్బంలో కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ […]

ఈ నెల 23 న ఆర్బీఐ “మీ డబ్బు – మీ హక్కు” ప్రత్యేక శిబిరం : జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్

జగిత్యాల : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మరియు ఎల్ఐసి తదితర భీమా సంస్థల్లో క్లైమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లు, భీమా మొత్తాలు మన జిల్లాకు సంబంధించి 36 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా ఆర్బీఐ నివేదిక తెలిపిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తెలిపారు. , వాటిని తిరిగి పొందేందుకై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో […]

రాయికల్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ : ఎస్.శ్యాసుందర్ నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్( ధావన్ పెల్లి), ప్రదానకార్యదర్శిగా తలారి నాగమణి( మైతాపూర్), ఉపాధ్యక్షులుగా వాకిటి గంగారెడ్డి( ధర్మాజీపేట్), సిరిపురం లక్మి గంగాధర్( అయోధ్య), భారతపు రాజేష్( రాజనగర్), కోశాధికారిగా గుమ్మడి సంతోష్( కుమ్మరి పెళ్లి), ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎంబారీ గౌతమి వెంకటేష్( అల్లిపూర్),పరాచ శంకర్( జగన్నాథ్ పూర్),నల్లల స్వామి( ఆలూరు), గౌరవ […]