# Tags

రాయికల్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ : ఎస్.శ్యాసుందర్ నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్( ధావన్ పెల్లి), ప్రదానకార్యదర్శిగా తలారి నాగమణి( మైతాపూర్), ఉపాధ్యక్షులుగా వాకిటి గంగారెడ్డి( ధర్మాజీపేట్), సిరిపురం లక్మి గంగాధర్( అయోధ్య), భారతపు రాజేష్( రాజనగర్), కోశాధికారిగా గుమ్మడి సంతోష్( కుమ్మరి పెళ్లి), ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎంబారీ గౌతమి వెంకటేష్( అల్లిపూర్),పరాచ శంకర్( జగన్నాథ్ పూర్),నల్లల స్వామి( ఆలూరు), గౌరవ […]

జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోల శుభాకాంక్షలు

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోలు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను, అదనపు కలెక్టర్లు శ్రీమతి బి ఎస్ లత మరియు రాజగౌడ్ లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ… […]

కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు… పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనం : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తున్న తీరుకు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయంపై,మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై […]

జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు వెళ్లిన సిబ్బంది అవస్థలు….

. జగిత్యాల జిల్లా : ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బందికి మధ్యాహ్నం వండిన భోజనంను రాత్రికి కూడా అదే ఏర్పాటు చేయడంతో ఎన్నికల సిబ్బంది అసహనం..తినకుండా ఉన్న సిబ్బంది, ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్న సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళా ఉద్యోగులు అసహనం, నిద్రించడానికి జంపుఖానాలు లేవని, ఉదయం స్నానాలకి బాత్ రూమ్, తదితర వసతులు కూడా లేవని మండిపాటు, తినకుండా చలిలో ఆరు బయటే ఉన్న ఎన్నికల సిబ్బంది, అధికారులు తమ సమస్య పరిష్కారం చూపాలని […]

తుంగూర్ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తుంగూర్ సర్పంచ్ గా రెండో మారు గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు. జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు. పొన్నాల గార్డెన్స్ లో జరిగిన […]

రాయికల్ లో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం

రాయికల్ : (ఎస్. శ్యామసుందర్): జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ …101 బారాసా . 16 బాజప .. 12 ఇతరులు .. 15 రాయికల్ మండలంలో కాంగ్రెస్ ..22భారాస …03భాజపా ..03ఇతరులు .. 02 జగిత్యాల గ్రామీణ మండలం.. కాంగ్రెస్ … 27భారస .. 0భాజపా ..01ఇతరులు .. 01 మల్యాల మండలం కాంగ్రెస్ .. 09భారసా ..04భాజపా ..04ఇతరులు ..02 కొడిమ్యాల మండలం కాంగ్రెస్ […]

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్ : కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా ముగిసింది.  జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్ , రాయికల్ , బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని  144 గ్రామ పంచాయతీలు, 1276 వార్డులకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల […]

జగిత్యాల జిల్లాలో మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు

జగిత్యాల జిల్లా: 1: భీమారం మండలం 1. చెక్కపల్లి స్వాతి (భీమారం) 2. ఇటెటి రాజీరెడ్డి (దేశాయిపేట్) 3. పుల్లురి ఉమారాణి (గోవిందారం) 4. కోటగిరి గంగరాజ్ (కమ్మరిపేట్) 5. వెల్మల సుప్రియ (ఈదుల లింగంపేట్) 6. దుంపల నివేదిక రెడ్డి (మన్నెగూడెం) 7. ఏనుగుల లచ్చయ్య (మోత్కురావుపేట్) 8. బొమ్మెన ప్రశాంత్ (ఒడ్యాడ్) 9. దాసరి గణేష్ (పసునూర్) 10. ఎన్నమనేని అజిత్ రావు (రాగోజిపేట్) 11. గాజోజ్ చారి (రాజలింగంపేట) 12. మకిలి కావేరీ […]

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా: జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా, 1000 మంది పోలీసు బందోబస్తుతో గ్రామపంచాయతీ ఎన్నికలను అధికార యంత్రాంగం సజావుగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య ప్రసాద్ ఉదయం 7 గంటల నుంచి పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులను […]

ఎంపీడీఓ కార్యాలయంను పరిశీలించిన జిల్లా వ్యయ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]