రాయికల్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్ : ఎస్.శ్యాసుందర్ నూతనంగా ఎన్నికైన రాయికల్ మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. రాయికల్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మాలోవత్ ప్రసాద్( ధావన్ పెల్లి), ప్రదానకార్యదర్శిగా తలారి నాగమణి( మైతాపూర్), ఉపాధ్యక్షులుగా వాకిటి గంగారెడ్డి( ధర్మాజీపేట్), సిరిపురం లక్మి గంగాధర్( అయోధ్య), భారతపు రాజేష్( రాజనగర్), కోశాధికారిగా గుమ్మడి సంతోష్( కుమ్మరి పెళ్లి), ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎంబారీ గౌతమి వెంకటేష్( అల్లిపూర్),పరాచ శంకర్( జగన్నాథ్ పూర్),నల్లల స్వామి( ఆలూరు), గౌరవ […]



