ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్, ఎస్ శ్యామ్ సుందర్ : ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పనిచేస్తున్నవారినే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని పట్టణంలోని ప్రగతి హైస్కూల్ లో ఆదివారం నిర్వహించినవిలేఖరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే మాట్లాడారు.రాయికల్ పురపాలక సంఘం అభివ్రుద్దికి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లో గతంలో పని చేసిన కాంట్రాక్టర్ లకు […]



