మాకు న్యాయం చేయండి బుడగ జంగాల ఆవేదన…
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నివాసముంటున్న బుడగ జంగాల వర్గంప్రజలు తమకు అధికారులు అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి అనేక సేవలు అందిస్తున్నామని తమకు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతోపాటుగా ఓటు హక్కు కూడా పోతిరెడ్డిపల్లిలోనే ఉందని బుడగజంగాలు తెలిపారు. ప్రస్తుతం ఉంటున్న మా గుడిసెలను ఖాళీ చేయించి అడవిలోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ,గ్రామ సభ్యులు కలిసి అటవీ లో […]



